Sri Satyasai District

May 03, 2023 | 22:17

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో వివిధ రహదారులకు సంబంధించి భూ సేకరణ పక్రియ త్వరగతిన పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌ అధికారులను ఆదేశించారు.

May 03, 2023 | 22:15

రొద్దం. పర్తి సాయి సేవ సదన్‌ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

May 03, 2023 | 22:13

ధర్మవరం టౌన్‌ : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను ఆపాలన్న డిమాండ్‌తో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కళాజ్యోతి సర్కిల్లో డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహం ఎదుట బుధవారం నిరస

May 03, 2023 | 09:19

        పరిగి:మండలంలోని ప్రతి కుటుంబం బాల్య వివాహాల నిర్మూలణపై అవగాహన కలిగి ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. నవీన, డా. స్వరూప రెడ్డి సూచించారు.

May 03, 2023 | 09:16

           బత్తలపల్లి :ప్రతి గర్భిణి ఆసుపత్రిలో ప్రసవం చేసుకొనేలా ఆశా వర్కర్లు అవగాహన కల్పించాలని, ఏ ఆసుపత్రి తల్లీ బిడ్డకు సురక్షితమైందో తెలియజేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌

May 03, 2023 | 09:14

      బత్తలపల్లి :రాష్ట్రంలో మఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న అభివద్ధిని గమనించి మరోసారి ఓటేయ్యాలని రాష్ట్ర కురుబ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌బాబు ప్రజలను కోరారు.

May 03, 2023 | 09:12

         ధర్మవరం టౌన్‌: కౌన్సిల్‌ సభ్యులు, సిబ్బంది సమష్టిగా కృషితోనే ధర్మవరం మున్సిపాలిటీ అభివద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని ఛైర్‌పర్సన్‌ లింగం నిర్మల పేర్కొన్నారు.

May 03, 2023 | 09:03

           పుట్టపర్తి అర్బన్‌ : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరుగుతున్న గృహ నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం జరగకుండా వేగవంతంగా పనులను పూర్తి చేయించాలని హౌసింగ్‌ చీఫ్‌ సెక్రటరీ

May 02, 2023 | 10:01

           హిందూపురం : పురపాలక సంఘంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో గుత్తేదారులు తప్పనిసరిగా నాణ్యత పాటించాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ పేర్కోన్నారు.

May 02, 2023 | 09:59

         హిందూపురం : ప్రతి కార్మికుడు హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించి నిబద్ధతతో వ్యవహరించాలని అదనపు జిల్లా జడ్జి శైలజ సూచించారు.

May 02, 2023 | 09:57

          హిందూపురం : నాలుగేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రంలో ప్రజలందరికీ అన్యాయమే జరిగిందని టిడిపి నాయకులు తెలిపారు.

May 02, 2023 | 09:55

          హిందూపురం : బిజెపి ఫతనం కర్నాటక ఎన్నికల నుంచే ప్రారంభం అవుతుందని ఎపి పిసిసి అద్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు.