Sri Satyasai District

May 02, 2023 | 09:53

          పుట్టపర్తి అర్బన్‌ :ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మండల, డివిజన్‌ స్థాయిలోనే అర్జీలకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అరుణ్‌ బ

May 02, 2023 | 09:49

            పుట్టపర్తి అర్బన్‌ : సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని కార్మికులు నినదించారు.

May 02, 2023 | 09:40

         ధర్మవరం టౌన్‌ : చెన్నకేశవస్వామి బ్రహోమత్సవాలలో భాగంగా ఐదవ రోజు సోమవారం చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పుష్పమండపంపై ఊరేగించారు.

May 02, 2023 | 09:38

          ధర్మవరం టౌన్‌ : ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అవినీతి, అక్రమాలన్నింటినీ బట్టబయలు చేస్తామని ధర్మవరం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ తెలిపారు.

May 02, 2023 | 09:36

         కదిరి టౌన్‌ : కదిరి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీగా ఎం.శ్రీలత సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

Apr 30, 2023 | 22:21

ప్రజాశక్తి - కొత్తచెరువు : తెలుగుదేశం పార్టీతోనే వాల్మీకుల అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి అన్నారు.

Apr 30, 2023 | 22:19

ప్రజాశక్తి-హిందూపురం : కరువు జిల్లాల విద్యార్థులకు సువర్ణ భారతి విద్యాసంస్థల ఆద్వర్యంలో వెలసిన లొటస్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఒక వరం లాంటిదని సువర్ణ భారతీ విద్యాసంస్థల అధ్యక్షుల

Apr 30, 2023 | 22:18

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : వాల్మీకులను (బోయ) ఎస్టీలుగా గుర్తించాలని వాల్మీకి జాయింట్‌ యాక్షన్‌ కమిటి రాష్ట్ర అధికార ప్రతినిధి తలారి చంద్రమోహన్‌ బాబు డిమాండ్‌ చేశారు.

Apr 30, 2023 | 22:17

ప్రజాశక్తి బత్తలపల్లి : ఈదురు గాలులు, వర్షానికి మండలంలోనిపండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Apr 30, 2023 | 22:15

ప్రజాశక్తి బత్తలపల్లి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర స్ఫూర్తితో మరో ఏడాది పాటు పార్టీ కార్యక్రమాలతో కష్టపడితే టిడిపిని అధికారంలోకి

Apr 30, 2023 | 08:54

         పెనుకొండ : టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరంలో శనివారం జరిగింది.

Apr 30, 2023 | 08:53

            పుట్టపర్తి రూరల్‌ : ఉద్యోగులకు హక్కు అయిన పింఛన్‌ను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఇది దుర్మార్గమైన చర్యని సిఐటియు శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌ తెలిపార