Prakasam

Nov 07, 2023 | 00:00

ప్రజాశక్తి-టంగుటూరు: వైసిపి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, అనేక మంది దళితులు చనిపోయారని, ఇందుకు కారకుడైన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని తరిమికొట్టేందుకు యావత్‌ దళిత జాతి కంకణబద్ధులు కావాలని కొండ

Nov 06, 2023 | 23:51

ప్రజాశక్తి-యర్రగొండపాలెం

Nov 06, 2023 | 23:46

ప్రజాశక్తి-సిఎస్‌పురం

Nov 06, 2023 | 23:43

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌

Nov 06, 2023 | 00:48

ప్రజాశక్తి-కనిగిరి: డివైఎఫ్‌ఐ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనిగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వృద్ధుల ఆశ్రమం దగ్గర ఉన్న కాలనీలో డివైఎఫ్‌ఐ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

Nov 06, 2023 | 00:43

ప్రజాశక్తి-పీసీపల్లి: పిసిపల్లి ఓటరు నమోదు కేంద్రాలను కనిగిరి ఆర్డీవో పాలపర్తి జాన్‌ ఇర్విన్‌ ఆదివారం తనిఖీ చేశారు.

Nov 06, 2023 | 00:38

ప్రజాశక్తి-కనిగిరి: నందిగామ, పుంగనూరుల్లో దళితులపై జరిగిన దాడులను ఖండిస్తూ కనిగిరి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశానుసారం పట్టణ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు బుల్లా బ

Nov 06, 2023 | 00:34

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: సిపిఎం సూచించే ప్రత్యామ్నాయ విధానాలు వ్యవసాయ రంగానికి మేలు చేకూరుస్తాయని సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు అన్నారు.

Nov 05, 2023 | 01:09

ప్రజాశక్తి-కొనకనమిట్ల: సమాజంలో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని డిఆర్‌డిఏ పిడి తేళ్ల రవికుమార్‌ అన్నారు.

Nov 05, 2023 | 01:06

ప్రజాశక్తి-పామూరు: రైతు భరోసా కేంద్రానికి భరోసా లేకుండాపోయింది. కార్యాలయాన్ని పిచ్చిచెట్లు చుట్టేశాయి. కార్యాలయం చుట్టూ చిల్లచెట్లు పెరిగి ఆటంకంగా ఉన్నా అధికారులకు పట్టడంలేదు.

Nov 05, 2023 | 01:02

ప్రజాశక్తి-కొండపి: రాష్ట్రంలో జగన్‌ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని కొండపి శాసన సభ్యులు డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు.