ప్రజాశక్తి-టంగుటూరు: వైసిపి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని, అనేక మంది దళితులు చనిపోయారని, ఇందుకు కారకుడైన ముఖ్యమంత్రి జగన్రెడ్డిని తరిమికొట్టేందుకు యావత్ దళిత జాతి కంకణబద్ధులు కావాలని కొండ
ప్రజాశక్తి-కనిగిరి: డివైఎఫ్ఐ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనిగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వృద్ధుల ఆశ్రమం దగ్గర ఉన్న కాలనీలో డివైఎఫ్ఐ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ప్రజాశక్తి-సిఎస్ పురంరూరల్: సిపిఎం సూచించే ప్రత్యామ్నాయ విధానాలు వ్యవసాయ రంగానికి మేలు చేకూరుస్తాయని సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు అన్నారు.
ప్రజాశక్తి-పామూరు: రైతు భరోసా కేంద్రానికి భరోసా లేకుండాపోయింది. కార్యాలయాన్ని పిచ్చిచెట్లు చుట్టేశాయి. కార్యాలయం చుట్టూ చిల్లచెట్లు పెరిగి ఆటంకంగా ఉన్నా అధికారులకు పట్టడంలేదు.