Prakasam

Nov 05, 2023 | 00:57

ప్రజాశక్తి-సిఎస్‌పురం: ఈ నెల 15వ తేదీ విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు కోరారు.

Nov 04, 2023 | 23:03

ప్రజాశక్తి-కంభం రూరల్‌

Nov 04, 2023 | 23:01

ప్రజాశక్తి-గిద్దలూరు

Nov 04, 2023 | 23:00

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌

Nov 04, 2023 | 22:58

ప్రజాశక్తి- గిద్దలూరు రూరల్‌

Nov 04, 2023 | 00:36

ప్రజాశక్తి-కనిగిరి: ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు, వైసిపి దుర్మార్గపు పాలనపై ప్రజా చైతన్యం కలిగించేందుకు మన ఊరు-మన ఉగ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కనిగిరి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ

Nov 04, 2023 | 00:16

ప్రజాశక్తి-దర్శి: గత 28 రోజులుగా పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం అమానుషంగా సాగుతోందని, యుద్ధాన్ని ఆపాలని, శాంతిని నెలకొల్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు అన్నారు.

Nov 04, 2023 | 00:12

ప్రజాశక్తి-దర్శి: ఇటీవల నియోజకవర్గంలో ఓటర్ల జాబితా విడుదలైందని, ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారిని చేర్పించాలని దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టిడ

Nov 04, 2023 | 00:08

ప్రజాశకి-కొనకనమిట్ల: స్థానిక ఎస్సీ వసతి గృహంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 189 అర్జీలు వచ్చాయి.

Nov 04, 2023 | 00:05

ప్రజాశక్తి-కనిగిరి: ప్రకాశం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా నాయకులు జి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

Nov 04, 2023 | 00:00

ప్రజాశక్తి-చీమకుర్తి : మండల పరిధిలోని ఆర్‌ఎల్‌పురం అంగన్‌వాడీ కేంద్రం కార్యకర్త మద్దుమాల కోటేశ్వరి(42) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందింది.

Nov 03, 2023 | 23:58

ప్రజాశక్తి-దర్శి: రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధన కోసం ప్రజా రక్షణ భేరిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీఎం కార్యదర్శి కంకణాల ఆంజనేయులు అన్నారు.