ప్రజాశక్తి-కొనకనమిట్ల: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే గడప గడపకూ మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.
ప్రజాశక్తి-పొదిలి : పొదిలి పిడిసిసి బ్యాంక్ ను చైర్మన్ ప్రసాద్ రెడ్డి సందర్శించారు. చైర్మన్ అయిన తరువాత మొట్ట మొదటి సరిగా పిడిసిసి బ్యాంక్ ను సందర్శించారు. రైతుల సమస్యల గ
ప్రజాశక్తి-సిఎస్ పురం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు బుధవారం సిఎస్ పురంలో కరపత్రాలు పంపిణీ చేశారు.