ప్రజాశక్తి-కనిగిరి: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు తెలిపారు.
ప్రజాశక్తి-సింగరాయకొండ: సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరం మంగళవారం సందడిగా మారింది. దసరా పండుగ కావటంతో సోమ మంగళవారాలు పండగలు చేసుకొని సాయంత్రం సమయంలో పాకల సముద్ర తీరానికి జనం భారీగా తరలివచ్చారు.
ప్రజాశక్తి-కొండపి: రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని తరిమేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి-కొండపి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలకు జిల్లా నుంచి పాల్గొననున్న విద్యార్థుల ఎంపిక ఒంగోలులో నిర్వహించినట్లు జిల్లా తైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ వైకే శ్రీనివాసర