Prakasam

Oct 24, 2023 | 23:55

ప్రజాశక్తి-చీమకుర్తి: చీమకుర్తి మండలంలో దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.

Oct 23, 2023 | 12:18

ప్రజాశక్తి-ఒంగోలు : ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సోమవారం హార్ట్ కేర్ సెంటర్లు ప్రముఖ ఆడిటర్ వి మధుసూదన్ రావు  ప్రారంభించారు.  ఉపాస్ సూపర్ స్పెషాలిటీ

Oct 22, 2023 | 23:54

ప్రజాశక్తి-పొదిలి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.

Oct 22, 2023 | 23:19

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వారం రోజులుగా జిల్లాలో వాతావరణం మండు వేసవిని తలపిస్తోంది. పలు ప్రాంతాల్లో 36 డిగ్రీలకు చేరువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి.

Oct 22, 2023 | 23:15

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి చెంచు గూడెంలో విష జ్వరాలు ప్రభలిన నేపథ్యంలో ఐటిడిఎ డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ సోమ శేఖరయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం

Oct 22, 2023 | 23:11

ప్రజాశక్తి-టంగుటూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఒంగోలులో చికిత్స పొందుతున్న వైసిపి చీరాల నియోజక వర్గ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌బాబును వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌ బాబు ఆదివారం పర

Oct 22, 2023 | 23:05

ప్రజాశక్తి-శింగరాయకొండ : దసరా నవరాత్రుల సందర్భంగా శింగరాయకొండలోని జాలమ్మ తల్లి ఆలయాన్ని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆదివారం సందర్శించారు.

Oct 21, 2023 | 23:40

ప్రజాశక్తి - మార్కాపురంరూరల్‌ : పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని మార్కాపురం పట్టణ, గ్రామీణ ఎస్‌ఐలు పి. కోటేశ్వరరావు ఎం. వెంకటేశ్వర్‌ నాయక్‌ తెలిపారు.

Oct 21, 2023 | 23:36

ప్రజాశక్తి-టంగుటూరు : ఇళ్ల మధ్యలో నున్న మురునీటి గుంట నుంచి వచ్చే దుర్గంధంతో అల్లాడిపోతున్నట్లు తూర్పు పోతుల చెంచయ్య నగర్‌ సమీపంలోని పిచ్చిగుంట్ల కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Oct 21, 2023 | 23:33

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా ఇంటి వద్దకే వైద్యాన్ని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని డిఎల్‌డిఒ సాయికుమార్‌ తెలిపారు.

Oct 21, 2023 | 23:29

ప్రజాశక్తి -కనిగిరి : చెకుముకి సైన్సు సంబరాలను జయ ప్రదం చేయాలని జనవిజ్ఞాన వేదిక సీనియర్‌ నాయకుడు వి. మాలకొండా రెడ్డి తెలిపారు.

Oct 21, 2023 | 23:25

ప్రజాశక్తి-పొదిలి : పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే థ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పనిచేస్తున్నట్లు మార్కా పురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి తెలిపారు.