ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రైతు చేతిలో, వ్యవసాయ భూమిలో ధాన్యలక్ష్మీ ఉన్నదని, ముఖ్యమంత్రి 2023-24 సంవత్సరానికి గానూ డాక్టర్ వై.యస్.ఆర్ రైతు భరోసా - పి.ఎం కిసాన్ రెండవ విడత నగదును రైతులకు అందజే
ప్రజాశక్తి- తిరుపతి టౌన్ : వర్షాలు మొదలు కావడంతో జిల్లాలో రైతులు వరి సాగుకు సమాయత్తమవుతున్నారని తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ వనరుల కేంద్రం మెరుగు భాస్కరయ్య ప్రకటనలో పేర్కొన్నారు.
చిత్తూరు అర్బన్ : ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజిమెంట్ సభ్యునిగా జడ్పి ఛైర్మన్ జి.శ్రీనివాసులును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
చిత్తూరు అర్బన్ : ప్రత్యేక ఓటరు నమోదు రోజుల్లో బిఎల్వోలు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో నిర్దేశించిన సమయంలో కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఏఈఆర్వో, కమిషనర్ డా. జె అరుణ స్పష్టం చేశారు.