
చిత్తూరు అర్బన్ : స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దని ఎస్పి రిషాంత్రెడ్డి ఆదేశించారు. సోమవారం పలు ఫిర్యాదులను స్వయంగా తీసుకున్నారు. ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం మొత్తం 24 ఫిర్యాదులు అందాయి.