ప్రజాశక్తి - ఆలమూరు(కోనసీమ) : మండలంలో ట్రాన్స్కో రూరల్ లైన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న టేకి వెంకట సుబ్బారావు సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియ
ప్రజాశక్తి-యంత్రాంగం మణిపూర్ సంఘటనలపై సోమవారం పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. రాజోలు అంతర్వేది పాలెం నుండి మలికిపురం సెంటర్ వరకు క్రైస్వలు శాంతి ర్యాలీ నిర్వహించారు.
ప్రజాశక్తి-రామచంద్రపురం కె.గంగవరం మండలం పేకేరుకు చెందిన భారత సైనికుడు పిట్ట శ్రీనివాస్ (40) ఉగ్రదాడిలో మృతి చెందగా ఆయన భౌతిక కాయాన్ని సోమవారం గ్రామానికి తీసుకు వచ్చారు.