ప్రజాశక్తి-మండపేట : స్థానిక జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో గత సంవత్సరం పదవతరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పెంటపాటి కనకదుర్గ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించినట్లు ఇన
ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో మంగళవారం పలుచోట్ల జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అర్హులకు ధృవపత్రాలు అందజేశారు. వివరాలు ఇవి..
ప్రజాశక్తి-అంబాజీపేట(కోనసీమ) : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బిసి యువసేన మహిళా అధ్యక్షురాలుగా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామానికి చెందిన యువ
ప్రజాశక్తి-మండపేట జిల్లావ్యాప్తంగా నాలుగు అర్బన్ సెంటర్ల ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ గ్రీవెన్స్లో సోమవారం వినతిపత్రం అందించారు.