ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : 77 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమలాపురం రూరల్ మండలం పేరూరు డి.ఎన్.శెట్టి, డి.వి.రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 1
ప్రజాశక్తి-రామచంద్రపురం పట్టణంలోని చెలికాని రామారావు స్మారక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దరిశి చెంచయ్యపై 'ఆయన జీవితమే ఒక సందేశం' పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు.