Sri Satyasai District

Apr 18, 2023 | 22:16

ప్రజాశక్తి -పెనుకొండ : ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మికసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

Apr 18, 2023 | 22:14

ప్రజాశక్తి-హిందూపురం : పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాలపై కార్మికులకు అగ్నిమాపక అధికారి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో మంగళవారం లేపాక్షి సమీపంలో ఉన్నా సర్‌డెనీమ్‌ ప్రవేట్‌ లిమిట

Apr 18, 2023 | 22:13

ప్రజాశక్తి -పెనుకొండ : పెనుకొండను భారతవారసత్వ నగరంగా ప్రకటించాలని చరిత్రకారుడు మైనాస్వామి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Apr 18, 2023 | 22:11

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : చేనేత రకాలను పవర్‌ లూమ్స్‌ లో తయారు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రాజారావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అప్ప

Apr 18, 2023 | 21:14

      ధర్మవరం టౌన్‌ : జగనన్న గోరుముద్ద కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనంలో తప్పకుండా మెనూ పాటించాలని నిర్వాహకులను కలెక్టర్‌ అ

Apr 17, 2023 | 22:26

          పుట్టపర్తి రూరల్‌ : కనీస వేతనాలను అమలు చేయకుండా, ఇతర సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఆశా కార్యకర్తలతో వెట్టి చాకిరీ చేయించుకుంటోందని, ఇది దుర్మార్గమైన చర్యని ఆశా వర్కర

Apr 17, 2023 | 22:21

           పుట్టపర్తి అర్బన్‌ : మండల, డివిజన్‌, జిల్లా అధికారులు పనిచేసే చోట.. ప్రధాన కార్యాలయాల ప్రాంతాల్లో కచ్చితంగా నివాసం ఉండాలని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఆదేశించారు.

Apr 17, 2023 | 22:09

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు.

Apr 17, 2023 | 22:07

ప్రజాశక్తి -పెనుకొండ :భూ వివాదానికికారణమైన డిఎఒను సస్పెండ్‌ చేయాలన్న డిమాండ్‌తో భూ హక్కుదారులు పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్

Apr 17, 2023 | 22:05

ప్రజాశక్తి - మడకశర : 2024 లో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నియోజకవర్గ పార్టీ ప

Apr 17, 2023 | 22:04

ప్రజాశక్తి - కదిరిఅర్బన్‌ : అర్హులందరికీ గృహ సౌకర్యం కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు.

Apr 17, 2023 | 22:02

ప్రజాశక్తి -పెనుకొండ : ఆటో కార్మికులకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం నాయకులు కోరారు.