Sri Satyasai District

May 09, 2023 | 21:39

      పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వ పథకాల వర్తింపు, ఇతర సమస్యలను 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌ నుంచి జగన్నకు చెబుదాం ద్వారా నేరుగా ప్రభుత్వ పెద్దలకు తెలియజేయవచ్చని కలెక్టర్‌ అరుణ్‌బాబు తె

May 08, 2023 | 22:14

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : కదిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో రెవెన్యూ శాఖలో ఇన్‌ఛార్జుల పాలన చాలా కాలంగా కొనసాగుతోంది.

May 08, 2023 | 22:13

పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం వరకు చేపట్టిన జాతీయ రహదారికి భూములు, ఇల్లు కోల్పోతున్న బాధితులకు న్యాయపరమైన నష్టపరిహారం అందించాలని మాజీ మంత్రి పల

May 08, 2023 | 22:12

ప్రజాశక్తి, కదిరి టౌన్‌ : మున్సిపల్‌ అధికారుల తీరుకు నిరసనగా వైసిపి నాయకులు సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.

May 08, 2023 | 22:10

పరిగి : జిల్లా వ్యాప్తంగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవలను మరింత విస్తరింపజేస్తామని తద్వారా ప్రతి గ్రామంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని జిల్లా రెడ్‌ క్రాస

May 07, 2023 | 20:52

ప్రజాశక్తి రొద్దం : మండలంలోని చిన్నమంతురు వాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో శుద్ధ జల కేంద్రం ఉన్న కూడా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు.

May 07, 2023 | 20:50

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : పిల్లలకు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ అన్నారు.

May 07, 2023 | 20:48

ప్రజాశక్తి - బుక్కరాయసముద్రం : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు, ఈదురుగాలులకు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఉద్యానవన కమిషనర్‌ ఎస్‌ఎస్‌.

May 07, 2023 | 20:47

ప్రజాశక్తి-హిందూపురం : పక్వానికి రాకముందే పండ్లను కృత్రిమంగా మగ్గించేందుకు రసాయనాలను యథేచ్చగా వాడుతున్నారు.

May 05, 2023 | 22:15

ప్రజాశక్తి పుట్టపర్తి రూరల్‌ : వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అర్హులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు.

May 05, 2023 | 22:13

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ధర్మవరం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లింగంనిర్మల రెండు రోజుల క్రితం కౌన్సిల్‌ సమావేశంలో తన రాజీనామా పత్రాన్ని అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డికి

May 05, 2023 | 22:12

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : అన్న క్యాంటీన్లు రద్దుచేసి పేదవాడి నోటి వద్ద ముద్ద లాక్కున్నట్లుగా వైసిపి ప్రభుత్వం వ్యవహరించిందని టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి నారాయణ