Sri Satyasai District

May 05, 2023 | 22:11

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : రాష్ట్రంలోని యువతను జగన్‌ సర్కార్‌ పెడదారిన పట్టిస్తోందని యువత మద్యం, గంజాయికి బానిస అయ్యేలా చేస్తోందని టిడిపి నాయకులు ఆరోపించారు.

May 05, 2023 | 22:09

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ శానిటేషన్‌ సెక్రేటరీలు, మేస్త్రీలను ఆ

May 05, 2023 | 21:54

       పుట్టపర్తి అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోపా పథకం కింద జిల్లాలో 440 మందికి రూ.3.12 కోట్లు లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ అరుణ్‌ బాబు తెలిపారు.

May 05, 2023 | 21:53

       నల్లచెరువు : నల్లచెరువలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేంత వరకు భూ స్వాధీన పోరాటాన్ని కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ స్పష్టం చేశారు.

May 04, 2023 | 22:09

ప్రజాశక్తి - పరిగి : నాలుగు సంవత్సరాలుగా దివ్య ఎడ్యుకేషన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా విద్యా వైద్యం రంగాలలో ఇటు విద్యార్థులకు అటు వైద్యశాలలకు అవసరమైన సేవలు అందిస్తున్నామన

May 04, 2023 | 22:08

కొత్తచెరువు : గ్రంథాలయ శాఖాధికారులు సమయపాలన పాటించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ ఎల్‌ఎం ఉమా మోహన్‌ రెడ్డి తెలిపారు.

May 04, 2023 | 22:02

ప్రజాశక్తి-హిందూపురం : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరుగుతున్న గృహ నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం జరగకుండా వేగవంతంగా పనులను పూర్తి చేయించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్

May 04, 2023 | 22:00

ప్రజాశక్తి-హిందూపురం : ప్లాస్టిక్‌ నిషేధం హిందూపురం పురపాలక సంఘంతో పాటు జిల్లా వ్యాప్తంగా అమలు సాధ్యమేనా..? అన్న అనుమానాలు పట్టణవాసుల్లో వ్యక్తమవుతున్నాయి.

May 04, 2023 | 11:03

            హిందూపురం : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరించడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనాగ్రహం వ్యక్తం అయ్యింది.

May 03, 2023 | 22:23

ప్రజాశక్తి - పరిగి : మండలంలోని పరిగి, కొడిగెనహళ్లి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు.

May 03, 2023 | 22:21

పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి మున్సిపాలిటీ లోని 20 వార్డులలో వేసవికాలం ముగిసే వరకు తాగునీరు సరఫరా చేస్తామని టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ తెలిపారు.

May 03, 2023 | 22:19

ప్రజాశక్తి - తలుపుల : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని కదిరి శాసనసభ్యులు డాక్టర్‌ పివి సిద్ధారెడ్డి బుధవారం ప్రారంభించారు.