Sri Satyasai District

May 11, 2023 | 22:24

కదిరి అర్బన్‌ :స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వేనెంబర్‌ 1777 లో జగనన్న లేఅవుట్‌ను స్థానిక డాక్టర్‌ పివి సిద్దారెడ్డి స్థలాన్ని పరిశీలించారు.

May 11, 2023 | 22:22

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ఇకపై పవర్‌లూమ్స్‌లో ప్యూర్‌ టూ ప్యూర్‌ రకాలు నేస్తే తామే నేరుగా సీజ్‌ చేస్తామని నిబంధనలు అతిక్రమించినా వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్‌ఫోర్స్‌మె

May 11, 2023 | 22:21

ప్రజాశక్తి బత్తలపల్లి : ప్రభుత్వ అధికారులను అడ్డంపెట్టుకుని అధికారంలో వున్నామన్న ధీమాతో పేద ప్రజలను అణచి వేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పర

May 11, 2023 | 22:19

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : మండల పరిధిలోని ఆర్‌. యర్రగుంటపల్లి తండాలో గురువారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.

May 11, 2023 | 22:06

         హిందూపురం : హిందూపురం ప్రాంతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు.

May 11, 2023 | 22:03

        పుట్టపర్తి అర్బన్‌ : వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద జిల్లాలో రీ సర్వే పనులను మరింత వేగవంతం చేసి, ఇప్పటికే పూర్తయిన గ్రామాల్లో వచ్చే ఆదివారం లోపు స్టోన

May 11, 2023 | 22:01

        పుట్టపర్తి అర్బన్‌ : ఒలంపిక్స్‌లో పతకాలు తీసుకొచ్చి దేశప్రతిష్టను ప్రపంచానికి చాటిన రెజ్లర్లపై బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడడం అత్యంత సిగ్గుమాలిన చర్యన

May 09, 2023 | 21:54

పుట్టపర్తి రూరల్‌: ఉపాధ్యాయుల బదిలీపై షెడ్యూల్‌ ప్రకటించాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు.

May 09, 2023 | 21:52

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : వైసిపి ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు.

May 09, 2023 | 21:51

ప్రజాశక్తి-హిందూపురం : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నా పట్టు రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సహకాన్ని వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహద

May 09, 2023 | 21:49

ప్రజాశక్తి-హిందూపురం : పచ్చని పొలాల మధ్య ఉన్న టైర్ల పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో పంటదిగుబడులు తగ్గుతున్నాయి.

May 09, 2023 | 21:47

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని సుందరయ్య నగర్‌ కు చెందిన మాజీ కౌన్సిలర్‌ షాకే చిన్నికృష్ణ కుమారుడు సాకే మహేందర్‌ ఇటీవల డీఎస్పీగా ఎంపికయ్యారు.