Prakasam

Oct 21, 2023 | 16:23

సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు డిమాండ్.. ప్రజాశక్తి-పొదిలి : దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి సమాజ్ వా

Oct 21, 2023 | 01:00

ప్రజాశక్తి-పొదిలి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాను అధికారంలోకివచ్చిన వారంలోగా సిపిఎస్‌ రద్దు చేసి ఓపిఎస్‌ను అమలుచేస్తానని ఇచ్చిన హామీని అమలు పరచాలని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి బాలవెంక

Oct 21, 2023 | 00:55

ప్రజాశక్తి-పొదిలి: బాపూజీ కలలు గన్న గ్రామస్వరాజ్యమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.

Oct 21, 2023 | 00:50

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

Oct 21, 2023 | 00:47

ప్రజాశక్తి-పామూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్‌ రాజు అన్నారు.

Oct 21, 2023 | 00:44

ప్రజాశక్తి-గిద్దలూరు: రానున్న ఎన్నికలలో బహుజనులు రాజ్యాధికారం దిశగా కృషి చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు.

Oct 20, 2023 | 23:55

ప్రజాశక్తి-త్రిపురాంతకం: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా త్రిపురాంతకేశ్వర ఆలయం, బాల త్రిపుర సుందరీ దేవి ఆలయాల్లో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌, ఆయన ధర్మపత్ని, డైరెక్టరర్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ఫేర్

Oct 20, 2023 | 23:46

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : ఇటీవల లండన్‌లో ఉన్నత విద్య అభ్యశించేందుకు వెళ్లి గుండె పోటుతో మతి చెందిన యర్రగొండపాలెం మండలంలోని అమానుగుడిపాడు గ్రామానికి చెందిన జమ్మి సుబ్బారావు జ్ఞాపకార్ధం శుక్రవారం యర

Oct 20, 2023 | 23:44

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : వర్షాభావంతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

Oct 20, 2023 | 23:41

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ మండల పరిధిలోని ఉప్పు గుండూరు గ్రామంలో టిడిపి గ్రామ అధ్యక్షుడు కాట్రగడ్డ చంద్రబాబు ర్యాలీ నిర్వహించారు.

Oct 20, 2023 | 23:39

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : మండల పరిధిలోని బిళ్లగొంది పెంట గ్రామంలో వెంకటాద్రిపాలెం ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ కోటా నాయక్‌ ఆదేశాల మేరకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

Oct 20, 2023 | 23:37

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌ : జనసేన పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు, 38వ డివిజన్‌ కార్పొరేటర్‌ మలగా రమేష్‌ తండ్రి మలగా సుభాష్‌ చంద్రబోస్‌ (76) అనారోగ్యంతో గురువారం సాయంత్రం కన్ను మూశారు.