Sri Satyasai District

May 23, 2023 | 22:17

ప్రజాశక్తి బత్తలపల్లి : వర్షాలు, వడగండ్లు ఈదురు గాలులకు దెబ్బతిన్న పండ్లతోటల నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధిత రైతులకు పంట నష్టపరిహారం అందేలా చూస్తామని జిల్

May 23, 2023 | 22:13

          ధర్మవరం టౌన్‌ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు వైద్యసిబ్బందిని ఆదేశించారు.

May 23, 2023 | 09:13

              పుట్టపర్తి కలెక్టరేట్‌ : గ్రామాల్లో పేదలకు అండగా ఉంటూ, కుటుంబ ఆర్థిక అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్నీ నిర్వీర్యం చేసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ద

May 22, 2023 | 22:05

ప్రజాశక్తి-హిందూపురం : ఆటో కార్మికు సమస్యలపై కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు పాల్గొనిజయప్రదం చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప

May 22, 2023 | 22:04

పుట్టపర్తి రూరల్‌: హైదరాబాదులో జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శ్రీ సత్య సాయి జిల్లా జర్నలిస్టు యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

May 22, 2023 | 22:02

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ధర్మవరంలో చేనేత కార్మికులందరికి తప్పనిసరిగా మగ్గంపని కల్పిస్తామని ఎన్‌ఫోర్స్‌్‌మెంట్‌ రీజనల్‌ డిప్యూటి డైరెక్టర్‌ రాజారావు తెలిపారు.

May 22, 2023 | 22:01

ప్రజాశక్తి - చిలమత్తూరు : ఆదివారం సాయంత్రం వీచిన గాలివానకు మండల పరిధిలో పలు గ్రామాల్లో ఆస్తినష్టం జరిగింది.

May 22, 2023 | 21:59

ప్రజాశక్తి బత్తలపల్లి : గ్రామాల్లో చెట్లు నరకడం, బోర్లు పూడ్చడం వంటి సంస్కృతి తిమ్మంపల్లి వైపు నుంచే వచ్చిందని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ విమర్

May 21, 2023 | 22:57

ధర్మవరం టౌన్‌ : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఐ సాయిప్రసాద్‌, ఎస్‌ఆర్‌టి యామిని సర

May 21, 2023 | 22:55

ప్రజాశక్తి-కదిరి టౌన్‌ :ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస రావు తెలిపారు.

May 21, 2023 | 22:54

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ఏదైనా సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే 30 రోజుల్లోపు పరిష్కారం చూపడానికి 'స్పందన' అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.ఈ ప్రకటన చూసి బాధి

May 21, 2023 | 22:52

ప్రజాశక్తి హిందూపురం, బత్తలపల్లి, పరిగి, ముదిగుబ్బ : హిందూపురం పట్టణంతో పాటు పరిగి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది.