Sri Satyasai District

Jun 28, 2023 | 22:43

అనంతపురం, ఆత్మకూరు : త్యాగానికి ప్రతీకగా అయిన బక్రీద్‌ పండుగను ముస్లిములు గురువారం జరుపుకోనున్నారు.

Jun 28, 2023 | 21:52

       పుట్టపర్తి అర్బన్‌ : శ్రీ సత్యసాయి జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ మాధవరెడ్డి, కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు అధికారులను ఆదేశించారు.

Jun 27, 2023 | 22:30

         పుట్టపర్తి అర్బన్‌ : జల సంరక్షణ జాతీయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జల్‌ శక్తి అభియాన్‌ సెంట్రల్‌ నోడల్‌ ఆఫీసర్‌ రాజేంద్ర కుమార్‌ నేగి పేర్కొన్నారు.

Jun 27, 2023 | 22:29

            సోమందేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేలా ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమం కింద సర్వీస్‌ల నమోదు మరింత పెంచాలని కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు ఆదేశించారు.

Jun 27, 2023 | 22:27

       పుట్టపర్తి రూరల్‌ : సత్యసాయి విమానాశ్రయంలో భద్రతా ప్రమాణాలు పెరగాలంటే అధికార యంత్రాంగం, ఎయిర్‌ పోర్ట్‌ నిర్వాహకుల మధ్య సమన్వయం వల్లనే సాధ్యమని ఎస్పీ మాధవరెడ్డి, కలెక్టర్‌ అర

Jun 27, 2023 | 22:22

ప్రజాశక్తి -పెనుకొండ : ఇళ్లు లేని నిరుపేదలకు స్థలాలు చూపించాలని వ్యవసాయ కార్మికసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

Jun 27, 2023 | 22:21

ప్రజాశక్తి-హిందూపురం : రెండున్నర ఏళ్లుగా వార్డుల్లో కనీస అభివృద్ది జరగలేదని ఇలా అయితే వార్డుల్లో ఎలా తిరగాలని పలువురు కౌన్సిలర్లు నిలదీశారు.

Jun 27, 2023 | 22:19

సోమందేపల్లి : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జూలై 10,11 తేదీల్లో కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కోరా

Jun 27, 2023 | 22:17

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : ఆధునిక సమాజంలో రోజురోజుకు పోటీ తత్వం పెరిగిపోతుందని, ఇందులో రాణించాలంటే యువతకి విద్య తో పాటు, అంకితభావం క్రమ శిక్షణ,బాధ్యతతో కూడిన అనుభవం

Jun 27, 2023 | 22:16

గోరంట్ల రూరల్‌: సంక్షేమ పథకాలతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మాలగుంట్ల శంకరనారాయణ పేర్కొన్నారు.

Jun 27, 2023 | 22:03

       ఓబులదేవర చెరువు : అధిక వడ్డీ ఆశచూపి ఓ ప్రయివేటు ఉపాధ్యాయుడు డ్వాక్రా మహిళలను మోసం చేశాడు. రూ.20 లక్షలు తీసుకుని వారికి అసలు కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.

Jun 26, 2023 | 22:05

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు.