Sri Satyasai District

Jun 26, 2023 | 22:04

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు అధికారులను ఆదేశించారు.

Jun 26, 2023 | 22:02

ప్రజాశక్తి - పరిగి : కాంగ్రెస్‌ పార్టీ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రంరాజు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Jun 26, 2023 | 22:00

ధర్మవరం టౌన్‌ : అమ్మ ఒడి పథకం చరిత్రాత్మకమని ఇది పేదల జీవితాలలో వెలుగులు నింపుతోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

Jun 26, 2023 | 21:59

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 30న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాకు రైతులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రైతుసంంఘం జిల

Jun 24, 2023 | 22:25

        పుట్టపర్తి అర్బన్‌ : జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద జిల్లాలో ఈ నెల 26 నుంచి జులై 16వ తేదీ వరకు చేపడుతున్న కుష్టు వ్యాధి నిర్ధారణ అవగాహన కార్యక్రమాన్ని బాధ్యతగ

Jun 24, 2023 | 22:23

     పుట్టపర్తి అర్బన్‌ : రీ సర్వేలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా||కెఎస్

Jun 24, 2023 | 22:22

       పుట్టపర్తి రూరల్‌ : నేరాల నియంత్రణపై ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో ఎస్‌ఐలు, సిఐలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అనంతపురం రేంజ్‌ డిఐజి ఆర్‌ఎస్‌.అమ్మిరెడ్డి సూచించారు.

Jun 24, 2023 | 22:20

         చిలమత్తూరు : చిలమత్తూరు మండల పరిధిలోని టేకులోడు క్రాస్‌ (544-ఈ)శిరా జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మతి చెందారు.

Jun 24, 2023 | 22:18

       పుట్టపర్తి రూరల్‌ : వైసిపిని అధికారం నుంచి తరిమేస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని టిడిపి నాయకులు పునరుద్ఘాటించారు.

Jun 24, 2023 | 22:17

      ధర్మవరం టౌన్‌ : అర్హత ఉన్న ప్రతి నిరుపేదలకు సొంతింటి కలను వైసిపి ప్రభుత్వం నిజం చేస్తోందని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కాచర్ల లక్ష్మి పేర్కొన్నారు.

Jun 24, 2023 | 22:15

      హిందూపురం : మున్సిపాలిటీలో గృహాలు మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాడానికి ముందుకు రావాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ కోరారు.

Jun 24, 2023 | 22:14

      కనగానపల్లి : టిడిపి బస్సు యాత్ర మొదలు కాగానే వైసిపి నాయకుల్లో వణుకు పుట్టిందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.