Sri Satyasai District

May 31, 2023 | 08:48

         చిలమత్తూరు : ప్రతి రోజూ విదేశీ విహంగాలైన సైబీరియన్‌ పక్షుల కిలకిల రావాలతో శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామం మేల్కొంటోంది.

May 30, 2023 | 22:25

పుట్టపర్తి రూరల్‌ : పుట్టపర్తి మండల పరిధిలోని చేపట్టిన క్వారీ ఏర్పాటుకు నిరసనగా నిడిమామిడి ,కొట్లపల్లి ,కొత్త నిడిమామిడి గ్రామాల ప్రజలు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు

May 30, 2023 | 22:24

పుట్టపర్తి రూరల్‌:ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమం ఆగదని ఎపి జెఎసి అమరావతి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు మైనుద్దీన్‌ పేర్కొన్నారు.

May 30, 2023 | 22:22

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.

May 30, 2023 | 22:21

పెనుకొండ : రాష్ట్రంలో నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని సంబరాలు చేసుకుంటున్నారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ప్రశ్నించారు.

May 30, 2023 | 22:19

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం కౌన్సిల్‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 130కోట్లకు పైగా వివిధ అభివృద్ధి పనుల కోసం ఆమోదం తెలిపారు.

May 30, 2023 | 15:58

ప్రజాశక్తి-లేపాక్షి (శ్రీ సత్యసాయి) : జిల్లాలోని లేపాక్షి మండలం లేపాక్షి గ్రామంలో గల శ్రీ వీరభద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమంలో మంగళవారం జరిగిం

May 30, 2023 | 09:22

             పుట్టపర్తి రూరల్‌ : సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం ఆర్‌బికెల్లో దరకాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విత్తన కాయలను పంపిణీ చేస్తామని కలెక్టర్‌ అరుణ్‌బాబు, పుట్టపర్తి ఎమ్మెల

May 30, 2023 | 09:16

    పుట్టపర్తి రూరల్‌ : శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు భారీ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను అరెస్టు చేశారు.

May 30, 2023 | 09:14

           కనగానపల్లి : అధికార పార్టీ నేతలు బాహాబాహికి దిగారు. ఉపాధి డబ్బులు చెల్లింపు, పంపకాల విషయంలో వచ్చిన తేడాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

May 29, 2023 | 22:54

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జగనన్నకు చెబుదాం, గ్రీవెన్స్‌ అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని గ్రీవెన్స్‌ గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్

May 29, 2023 | 22:52

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పట్టణంలో ఆర్‌పిజిటి రోడ్డు పేరును మార్చొద్డని వివిధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.