Sri Satyasai District

Jun 09, 2023 | 22:29

బత్తలపల్లి : ఓ వైపు పోలీసు శాఖలో విధులు, మరోవైపు కళా రంగంలో రాణిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మయ్యకు అరుదైన గౌరవం దక్కింది.

Jun 09, 2023 | 22:28

ప్రజాశక్తి ఆత్మకూరు : మండల పరిధిలోని బి.యాలేరు గ్రామసమీపంలో శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన మహిళపై దాడి చేసింది. ఈ దాడిలో మహిళ కంటికి గాయమైంది.

Jun 07, 2023 | 22:21

ప్రజాశక్తి బత్తలపల్లి : బత్తలపల్లి నాలుగు రోడ్ల కూడలిలో మంగళవారం రాత్రి వైసిపి నాయకుడు ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీని సిఐ,మన్సురుద్దీన్‌, ఎస్‌ఐ టీవీ శ్రీహర్ష సామరస్య

Jun 07, 2023 | 22:20

ప్రజాశక్తి ధర్మవరలో టౌన్‌ : పేద ప్రజలకు సేవ చేయడములోనే ఎంతో సంతృప్తి ఉందని రోటరీ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమూర్తి, రామకృష్ణ, కోశాధికారి జయసింహ, క్యాంపు చైర్మన్‌ స

Jun 07, 2023 | 22:18

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో జాతీయ రహదారుల కోసం సేకరించిన భూములకు సంబందించి త్వరగా నష్టపరిహారం అందించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌ అధికారులను ఆ

Jun 07, 2023 | 22:17

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు.

Jun 07, 2023 | 22:15

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : శ్రీ సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందజేసింది.

Jun 07, 2023 | 22:01

          పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాను అభివద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యసాధనను సాధించవచ్చని కలెక్ట

Jun 06, 2023 | 22:35

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల్లో చోటు చేసుకున్న అసంబద్దాలను తొలగించాలని యుటిఎఫ్‌ జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌

Jun 06, 2023 | 22:32

ప్రజాశక్తి బుక్కపట్నం : జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాల్లో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్‌ అరుణ్‌బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Jun 06, 2023 | 22:30

ప్రజాశక్తి-చిలమత్తూరు గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారికి భూములు కోల్పోతున్న తమకు నష్టపరిహారంగా రూ. కోటి చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేశారు.

Jun 05, 2023 | 23:10

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : రౌడీయిజం, దౌర్జన్యం నుంచి ధర్మవరాన్ని కాపాడుకుందామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి అన్నారు.