Sri Satyasai District

Jun 05, 2023 | 23:08

పెనుకొండ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ పంపిణీ చేశారు.

Jun 05, 2023 | 23:07

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : ఏ క్రీడలోనైనా గెలుపోటములను సమానంగా తీసుకోవాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు.

Jun 05, 2023 | 23:05

ప్రజాశక్తి గుడిబండ : మండల పరిధిలోని రాళ్లపల్లివాసులు నాలుగు నెలలుగా తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Jun 05, 2023 | 23:04

కదిరి టౌన్‌ : పట్టణంలోని 24వ వార్డులో సోమవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పాల్గొన్నారు.

Jun 04, 2023 | 23:24

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : రెజ్లర్లపై వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని ఐద్వా జిల్లా గౌరవాధ్యక్షురాలు దిల్షాద్‌ డిమాండ్‌ చేశారు.

Jun 04, 2023 | 23:22

ప్రజాశక్తి-కళ్యాణదుర్గం : టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలనుమోసం చేసేందుకు మహనాడులో హామీలు గుప్పించారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ

Jun 04, 2023 | 23:20

ప్రజాశక్తి రొద్దం : రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం రాష్ట్రప్రజలను నిలువునా ముంచిందని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారధి విమర్శించారు.

Jun 04, 2023 | 23:18

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌కు మద్దతుగా వందలాది మంది ముస్లింము మైనార్టీలు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద

Jun 04, 2023 | 23:15

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : చేనేతరంగానికి సంబందించిన 11 రకాల రిజర్వేషన్‌ చట్టాన్ని పక్కాగా అమలుచేయాలని ఎపి చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు ప్రభుత్వా

Jun 03, 2023 | 15:57

 వెంకటాద్రి గ్రీన్స్ కంపెనీ అధినేత శంకర్ ప్రజాశక్తి-హిందూపురం : సంస్థ అభివృద్ధికి శ్రమించిన ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని అ

Jun 02, 2023 | 22:48

       మడకశిర:ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స పొంది ఇతర ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకుంటున్న ఓ మహిళకు వాలంటీర్‌ వారి ఇంటికెళ్లి పింఛన్‌ను అందజేసింది.

Jun 02, 2023 | 22:41

        హిందూపురం : విద్యాలయాలు వ్యాపార నిలయాలుగా మారాయి. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన చోట వ్యాపార దోపిడీ కొనసాగుతోంది.