Sri Satyasai District

Jun 13, 2023 | 22:25

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : పట్టణంలోనిఅగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు, కార్మికులు కో

Jun 13, 2023 | 22:23

ప్రజాశక్తి మడకశిర : కొత్తగా జిల్లా ఏర్పడి సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు జిల్లా పేరు మార్చని అధికారులు ఎంతోమంది ఉన్నారు.

Jun 13, 2023 | 22:22

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర రాయలసీమలో చారిత్రాత్మకమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పేర్కొన్నారు.

Jun 13, 2023 | 22:20

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : సత్య సాయి జిల్లాలో జరుగుతున్న మాతా శిశు మరణాల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తతో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్వీ కృష్ణారెడ్డి ఆ

Jun 13, 2023 | 21:57

          పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పనులను వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Jun 12, 2023 | 22:18

ప్రజాశక్తి - ఓబుల దేవర చెరువు : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి పేర్కొన్నారు.

Jun 12, 2023 | 22:17

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని అమలుచేయడంలో పాలకులు విఫలం చెందారని ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాం జినేయులు, చేనేత కార్మికసంఘం

Jun 12, 2023 | 22:16

ప్రజాశక్తి-హిందూపురం : రాష్ట్ర వ్యాప్తంగా పట్టు, పాడి రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక సబ్సిడీని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పట్టు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌

Jun 12, 2023 | 22:14

ప్రజాశక్తి బుక్కపట్నం : మండల కేంద్రంలోని అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి నేటికీ నిధులు మంజూరు కాలేదని ఈ విద్యా సంవత్సరంలోనైనా నిధులు మంజూరైన అయ్యేనా

Jun 09, 2023 | 22:36

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : శ్రీసత్యసాయి తాగునీటి సరఫరా పథకంలో పని చేస్తున్న కార్మికులకు పిఎఫ్‌, ఇఎస్‌ఐ బకాయిలను తక్షణమే చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు

Jun 09, 2023 | 22:35

ప్రజాశక్తి - లేపాక్షి : జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లపట్టాలను రద్దు చేయాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు.

Jun 09, 2023 | 22:31

ప్రజాశక్తి -పెనుకొండ : వచ్చే ఎన్నికల్లో టిడిపికి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా పనిచేద్దామని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు నరసింహులు యాదవ్‌ పిలుపునిచ్చారు.