Sri Satyasai District

Jun 24, 2023 | 22:12

       హిందూపురం : రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి జగనన్న సురక్ష పథకం తీసుకొచ్చారని నియోజక వర్గ ఇన్‌ఛార్జి షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ పే

Jun 24, 2023 | 10:51

ప్రజాశక్తి-శ్రీ సత్యసాయి జిల్లా : చిలమత్తూరు మండలం టేకులోడు క్రాస్ శిరా జాతీయ రహదారిపై బొలెరా, కారు ఢీకోన్న ఘటనలో‌ పాతచామలపల్లికి చెందిన కొత్తమీరి వ్యాపారి అక్కడికక్కడే మ

Jun 24, 2023 | 09:09

        ధర్మవరం టౌన్‌:ఓటు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆర్డీవో తిప్పేనాయక్‌ బిఎల్‌ఒలకు తెలిపారు.

Jun 24, 2023 | 09:07

         ముదిగుబ్బ : గంజాయి మత్తులో ఐదుగురు యువకులు ముదిగుబ్బ సమీపంలో శుక్రవారం సాయంత్రం హల్‌చల్‌ చేశారు. అతివేగంతో స్కార్పియో వాహనాన్ని నడిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.

Jun 24, 2023 | 09:02

        పుట్టపర్తి అర్బన్‌:పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు, ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు తెలిపారు.

Jun 24, 2023 | 08:57

         పుట్టపర్తి రూరల్‌:తన కుమారునిపై అక్రమ కేసు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఓ మహిళ విషం తాగి శుక్రవారం నాడు ఆత్మహత్నాయత

Jun 24, 2023 | 08:54

        కదిరి టౌన్‌ :2019 ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చి, గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్

Jun 23, 2023 | 22:04

ప్రజాశక్తి - సోమందేపల్లి : అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వేరుశనగ నాణ్యంగా ఇవ్వాలని, ప్రభుత్వం పట్టు రైతులుకు అందిస్తున్న ఇన్సెంటి

Jun 23, 2023 | 22:01

ప్రజాశక్తి -పెనుకొండ : కియా ఇండియా గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి పెంపుదలతో సాధికారత కల్పిస్తుందని కియా ఇండియా చీఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ కబ్డాంగ్‌ లీ ప

Jun 23, 2023 | 21:59

ప్రజాశక్తి - చిలమత్తూరు : ఎండల తీవ్రత తగ్గకపోవడంతో రాష్ట్ర విద్యాశాఖ పాఠశాలను వేసవి సెలవుల తర్వత కూడా ఒంటి పూట బడిని నిర్వహిస్తోంది.

Jun 23, 2023 | 21:57

ప్రజాశక్తి - చిలమత్తూరు : స్థానిక తుమ్మలకుంట చెరువును అధికారులు సందర్శించారు.

Jun 23, 2023 | 21:56

ప్రజాశక్తి బత్తలపల్లి : ఒంటరి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజంలో విలువ, గౌరవం లభిస్తుందని మహిళా సాధికారిక సెక్టార్‌ డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌ అన్నారు.