Sri Satyasai District

Jun 22, 2023 | 21:46

ప్రజాశక్తి- రొళ్ల : ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. వ్యవసాయ పనులకు వెళితే ఏరోజుకారోజు కూలి చెల్లిస్తారు.

Jun 22, 2023 | 21:45

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచకాలు అక్రమాలు అన్యాయాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ

Jun 22, 2023 | 21:43

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అధికారులందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ అరుణ్‌ బాబు ఆదేశించారు.

Jun 22, 2023 | 21:41

ప్రజాశక్తి - కొత్తచెరువు : నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న కొత్త చెరువులోని నారాయణ పాఠశాలను ఎంఇఒ వెంకటరమణనాయక్‌ గురువారం సీజ్‌ చేశారు.

Jun 22, 2023 | 21:39

ప్రజాశక్తి:- చిలమత్తూరు : స్వచ్చ భారత్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని కోరుతూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన చేసి వినూత్న నిరసన తెలిపారు.

Jun 21, 2023 | 22:37

       పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనులను సెప్టెంబర్‌ 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ అరుణ్‌ బాబు అధికారులను ఆదేశించారు.

Jun 21, 2023 | 22:35

       ముదిగుబ్బ : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ బిల్లులు చూడగానే ప్రజలకు షాక్‌ కొట్టే పరిస్థితి ఏర్పడిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా ఛైర్మన్

Jun 21, 2023 | 22:31

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వెంకట గోపాల్‌ గౌడకు 2023 ఫ్రీడమ్‌ ఫైటర్‌ షహీద్‌ టిప్పు సుల్తాన్‌ జాతీయ సేవా పురస్కారాన్ని అందజేశారు.

Jun 21, 2023 | 22:30

ప్రజాశక్తి -పెనుకొండ :రాష్ట్రంలో ప్రజా సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారథి పేర్కొన్నారు.

Jun 21, 2023 | 22:27

కొత్తచెరువు : నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కొత్తచెరువులోని నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయక కార్యదర్శి పవన్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Jun 21, 2023 | 22:26

పుట్టపర్తి అర్బన్‌: సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎర్ర బాడ్జీలు ధరించి డిపో గేటు ముందు నిరసన

Jun 21, 2023 | 22:24

హిందూపురం : పట్టణంలోని రైల్వేటేషన్‌ను రైల్వే శాఖ హుబ్లీ డివిజన్‌ జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ కిషోర్‌, బెంగళూరు డివిజన్‌ డిఆర్‌ఎం శామ్‌ సింగ్‌ బుధవారం తనిఖీ చేశారు.