Manyam

Sep 05, 2023 | 22:10

ప్రజాశక్తి - బెలగాం:  ఏనుగుల బాధలు ఇంకెన్నాళ్లని, తక్షణమే ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

Sep 05, 2023 | 22:10

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : జియమ్మ వలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న ఎన్‌.తిరుపతి వ

Sep 05, 2023 | 22:07

ప్రజాశక్తి - కురుపాం : సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగాఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాధరావు అన్నారు.

Sep 05, 2023 | 22:05

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : ఉపాధ్యాయులకు 3 నెలల నుంచి జీతాలు చెల్లించకుండా, కేడర్‌ స్త్రెంగ్త్‌ పేరుతో ప్రభుత్వం కపట నాటకం ఆడుతుందని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్

Sep 05, 2023 | 22:00

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : ఉపాధ్యాయుల కృషితో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించామని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు.

Sep 05, 2023 | 21:51

ప్రజాశక్తి - సాలూరు : పట్టణంలోని గాంధీనగర్‌లో అపార్ట్‌మెంట్‌ వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

Sep 04, 2023 | 21:42

ప్రజాశక్తి- సీతంపేట: టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి నిమ్మక జయక్రిష్ణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం సోమవారం మండలంలోని కొండాడలో నిర్వహ

Sep 04, 2023 | 21:39

ప్రజాశక్తి- బలిజిపేట: అరసాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి. జగన్మోహనరావు సోమవారం తనిఖీ చేశారు.

Sep 04, 2023 | 21:36

ప్రజాశక్తి - గరుగుబిల్లి : రెవెన్యూ శాఖ అసందర్భ నిర్ణయంతో మండలంలోని నాగూరు గ్రామస్తులకు నీడకరువైంది.

Sep 04, 2023 | 21:23

కురుపాం: మండలంలో జరడ పంచాయతీలోని గిరిశిఖర గ్రామాల్లో మంగళవారం ఏనుగుల గుంపు సంచరించింది.

Sep 04, 2023 | 21:18

గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌ డిమాండ్‌ చేశారు.

Sep 04, 2023 | 21:12

పార్వతీపురం : పిల్లల వ్యాధులపై అవగాహన పెంపొదించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు అన్నారు.