State

Oct 22, 2023 | 11:39

హైదరాబాద్‌ : గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బిజెపి సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

Oct 22, 2023 | 10:48

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : అక్టోబర్ 26 నుండి సామాజిక సాధికారత బస్సు యాత్ర  ప్రారంభిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స స్యనారాయణ అన్నారు.

Oct 22, 2023 | 10:42

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Oct 22, 2023 | 10:37

ప్రజాశక్తి-తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మౌత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Oct 22, 2023 | 09:28

తెలంగాణ : 1.6 కిలోమీటర్ల పొడవు గల మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కుంగింది.

Oct 22, 2023 | 08:24

 వృద్ధురాలి అనుమానాస్పద మృతిలో విస్తుపోయే విషయాలు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : దత్త తీసుకున్న కూతురే తల్లిని హత్య చే

Oct 22, 2023 | 08:12

ప్రజాశక్తి - తాళ్లరేవు : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం పంచాయతీ గోపులంక పుష్కర ఘాట్‌ వద్ద స్నానానికి దిగి నలుగురు యువకులు గల్లంతయ్యారు.

Oct 22, 2023 | 08:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని, వీరికి బుద్ధి చెప్పాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు అన్నారు.

Oct 22, 2023 | 07:57

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జనసేన అధికార ప్రతినిధులందరూ రాజ్యాంగ విలువలకు కట్టుబడి పార్టీ వైఖరిని బలంగా వినిపించాలని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ సూచించారు.

Oct 22, 2023 | 07:38

పల్నాడు జిల్లాలో తీవ్ర విషాద ఘటన ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Oct 22, 2023 | 07:16

భారీ మైనింగ్‌ కుంభకోణం శ్రీ రూ.10 వేల కోట్ల సంపదపై మాఫియా కన్ను 500 హిటాచీలతో పహారా వైసిపి,

Oct 22, 2023 | 00:32

-ఇఎస్‌ఐలో ఉన్నతాధికారుల ఆదేశం -ఒక మంత్రి ఒత్తిడి కారణమని అనుమానాలు