State

Oct 21, 2023 | 22:01

ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా):భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 ప్రయోగ విజయాలతో రెట్టింపు ఉత్సాహంతో చేపట్టిన సరికొత్త ప్రయోగంలో రాకెట్‌ తొ

Oct 21, 2023 | 21:55

ప్రజాశక్తి - తెనాలి (గుంటూరు జిల్లా) :వీణ అవార్డ్స్‌ నాటకోత్సవాలు రెండోరోజూ అలరించాయి.

Oct 21, 2023 | 21:50

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్ర హైకోర్టుకు అడిషనల్‌ జడ్జీలుగా నియమితులైన నలుగురితో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేయించారు.

Oct 21, 2023 | 21:45

పోలీసు అమరవీరుల దినోత్సవంలో సిఎం 

Oct 21, 2023 | 21:00

- కడప నగరంలో ముస్లిముల శాంతి ర్యాలీ

Oct 21, 2023 | 20:36

ప్రజాశక్తి-కంచికచర్ల (ఎన్‌టిఆర్‌ జిల్లా):దసరా ఉత్సవాలలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం బాసర వెళ్తూ రైలు ప్రమాదంలో తండ్రీ కుమార్తె మృతి చెందారు.

Oct 21, 2023 | 19:19

హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు, మద్యం, ఆభరణాలు, కానుకల విలువ మొత్తం రూ.300 కోట్ల మార్క్‌ దాటింది.

Oct 21, 2023 | 18:15

హైదరాబాద్‌ : కరెంట్‌ బిల్లు కట్టనందుకు ఓ ఇంటికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు అధికారులు. దీంతో ఆ ఇంటి యజమాని విద్యుత్‌ శాఖ సిబ్బందిపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు.

Oct 21, 2023 | 17:00

అధికారుల తీరుపై ఆగ్రహం ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద అధికారుల తీరుపై రాష్ట్ర ద

Oct 21, 2023 | 16:48

ప్రజాశక్తి-పెనుకొండ : జిపిఎస్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యుటిఎఫ్ చేపట్టిన దీక్షలను పలు చోట్ల పోలీసులు భగ్నం చేశారు.

Oct 21, 2023 | 16:46

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం కొల్కూర్‌ గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి మంజీరా నదిలోకి దూసుకెళ్లింది.

Oct 21, 2023 | 16:25

తాడేపల్లి: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్‌ అమరవీరుల దినోత్సవాన్ని శనివారం మన ప్రభుత్వం తరపున నిర్వహించాం.