ట్రినిడాడ్: భారత్, వెస్టిండీస్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) షాక్ ఇచ్చింది. గురువారం ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టి20లో స్లో ఓవర్ రేటు కారణంగా రెండు జట్లకు జరిమానా విధించింది.
బెంగళూరు: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో అర్ధభాగం ముగిసే సమయానికే భారత్ 5-2గోల్స్ ఆధిక్యతలో నిలిచింది.
సోమాలియా : ఓ అథ్లెటిక్ శిక్షణ తీసుకోకుండానే మైదానంలో పరుగుపెట్టింది. ఈ విచిత్రమైన సంఘటన తాజాగా చైనాలో జరిగింది. ఆ అథ్లెట్ పేరు నస్రా అబుకర్ అలి (20).