Sri Satyasai District

Apr 20, 2023 | 22:24

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : అంకితభావంతో పనిచేయాలని హోంగార్డుల కమాండెంట్‌ మహేష్‌ కుమార్‌ హోంగార్డులకు సూచించారు.

Apr 20, 2023 | 22:23

ప్రజాశక్తి-హిందూపురం : విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అదనపు జిల్లా జడ్జి శైలజ పిలుపునిచ్చారు.

Apr 20, 2023 | 22:21

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విశాఖపట్నంకు రైల్వేజోన్‌ కోసం మూడు చక్రాల సైకిల్‌ యాత్ర చేపట్టినట్టు వికలాంగుడు ప్రసాద్‌ తెలిపారు.

Apr 20, 2023 | 22:20

అగళి : మండలంలోని ఇరిగేపల్లి పంచాయతీలో 1997లో నిర్మించబడిన మైరాడ కార్యాలయాన్ని పంచాయతీకి అప్పగించారు.

Apr 20, 2023 | 17:02

 మండుటెండల్లో మూడు గంటలు రాస్తారోకో ప్రజాశక్తి-హిందూపురం(సత్యసాయిజిల్లా) : సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు

Apr 20, 2023 | 09:52

       హిందూపురం : పేదలు, దిగువ మద్యతరగతి కుటుంబాల ఇంటి బడ్జెట్‌ తలకిందులైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నిత్యావసరాల కోసం నెలవారీ బడ్జెట్‌ రూ.15వేల నుంచి రూ.18వేలకు చేరింది.

Apr 19, 2023 | 22:54

ప్రజాశక్తి-కనగానపల్లి : బిజెపి మతోన్మాద, కార్పోరేట్‌ అనుకూల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ ఈనెల 14 నుండి 30 వరకు దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా బుధవారం కనగానపల్లి మండలం కేం

Apr 19, 2023 | 22:52

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : శ్రీ సత్య సాయి జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న జిల్లా అధికారులు తమ శాఖల పట్ల శ్రద్ధతో పనిచేస్తూ క్రింది స్థాయి ఉద్యోగులతో పని చేయించాలన

Apr 19, 2023 | 22:50

పెనుకొండ : నేషనల్‌ లెవెల్‌ ఇండియన్‌ టాలెంట్‌ ఒలంపియాడ్‌ పరీక్షలలో పట్టణంలోని గ్లోబల్‌ జెన్‌ పాఠశాల విద్యార్థులు 94 మంది మెడల్స్‌ సాధించినట్లు ఆ పాఠశాల చైర్మన్‌ యు.

Apr 19, 2023 | 22:48

కదిరి టౌన్‌ : నల్లచెరువు మండలం లోని ఉప్పర్లపల్లి గ్రామంలో రంజాన్‌ ఉపవాసం చేస్తున్న ముస్లిం సోదరులకు వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ హరి ప్రసాద్‌ ఇఫ్తార్‌ ఏర్పా

Apr 19, 2023 | 22:46

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : ధర్మవరం డివిజన్‌కు ఐపిఎస్‌ అధికారిని నియమించి శాంతి భద్రతలను కాపాడాలని జనసేనపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి ఎస్పీ మాధవ

Apr 18, 2023 | 22:17

ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అందుకు అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు.