Manyam

Oct 02, 2023 | 21:12

పార్వతీపురం టౌన్‌: కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని జెఎసి నాయకులతో కలిసి ఆ ఉద్యోగులు స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద గాంధీ విగ్ర

Oct 02, 2023 | 21:08

పార్వతీపురం రూరల్‌: స్థానిక ఎన్‌ఇజిఒ హోమ్‌లో ఉపాధ్యాయుడు బోనెల సత్యకుమార్‌ సంజీవి సంకలన పర్చిన ఉద్యోగ కరదీపిక పుస్తకాన్ని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు సోమవారం ఆవిష్కరించారు.

Oct 02, 2023 | 21:04

పార్వతీపురంరూరల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదలందరికీ ఇళ్లు సామూహిక గృహ ప్రవేశాలు ఈనెల 5న జరుగుతుంది.

Oct 02, 2023 | 21:02

పార్వతీపురం: గాంధీజీ స్ఫూర్తిగా కొత్త సంకల్పం తీసుకోవాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

Oct 02, 2023 | 20:59

పార్వతీపురంటౌన్‌: బిజెపి మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడే సమయం ఆసన్నమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు.

Oct 02, 2023 | 20:57

పాచిపెంట: జిల్లాలోని విద్యా రంగంలోని సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రామ్మోహన్‌ పిలుపునిచ్చారు.

Oct 02, 2023 | 20:55

సాలూరు: మన్యం జిల్లాలో ఉన్న ఏకైక పరిశ్రమ ఆంధ్రా ఫైబర్స్‌ జ్యూట్‌ మిల్లు మూతపడి 16నెలలు దాటిపోయింది.

Oct 02, 2023 | 20:52

కురుపాం: ఈనెల 6 నుంచి 8వరకు గుంటూరు జిల్లా పల్నాడులో జరగబోయే రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు మండలంలోని నీలకంఠాపురం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తిమ్మక దీపక్‌ ఎ

Oct 02, 2023 | 20:50

ప్రజాశక్తి - వీరఘట్టం : స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కమాటీగా విధులు నిర్వహిస్తున్న పొందూరు మండలం కంచరం గ్రామానికి చెందిన కంచరాం పోలరావు(6

Oct 02, 2023 | 20:46

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పాటు చేసిన స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సిపిఎం మండ

Oct 02, 2023 | 20:44

జాతి పితి మహాత్మాగాంధీ జయంతత్సోవాలు జిల్లాలో సోమవారం పలుచోట్ల ఘనంగా జరిగాయి.

Oct 02, 2023 | 15:25

ప్రజాశక్తి-పార్వతీపురం : బార్ అసోసియేషన్ లో ఘనంగా గాంధీ జయంతి కార్యక్రమం రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదర రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.