Manyam

Oct 01, 2023 | 22:01

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  పోషకాహార పునరావాస కేంద్రం (ఎన్‌ఆర్‌సి)ను జిల్లా ఆసుపత్రిలో ఆదివారం జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు ఆకస్మికంగా తనిఖీ చే

Oct 01, 2023 | 22:01

పార్వతీపురంరూరల్‌: మండలంలో పెదబొండపల్లి, మూడడ్లవలస, గంగాపురంలో జల జీవన్‌ మిషన్‌ పథకం కింద పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆదివారం శంకుస్థాపన చేశారు.

Oct 01, 2023 | 21:59

ప్రజాశక్తి - సీతంపేట :  పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, పరిశీలకులు కలమటి సాగర్‌ ఆధ్వర్యంలో సీతంపేటలో చంద్రబాబుకు తోడుగా మేము సైతం కార్యక్రమంలో భాగంగా రిలే నిరా

Oct 01, 2023 | 21:58

వీరఘట్టం : మండలంలోని తెట్టంగికి చెందిన ముదిలి సింహాచలం (39) పిడుగు పడి మృతి  చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Oct 01, 2023 | 21:33

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ :  స్వచ్ఛత హీ సేవాను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

Oct 01, 2023 | 21:30

ప్రజాశక్తి - కురుపాం :  ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో వర్ష ప్రభావం సరిగ్గా లేక కొన్ని గ్రామాల్లో పూర్తిగా వరి నాట్లు పడలేదని కరువు సహాయక చర్యలు ప్రభుత్వం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్య

Oct 01, 2023 | 21:23

ప్రజాశక్తి - సాలూరు :  రానున్న ఎన్నికల్లో వైసిపి మళ్లీ అధికారంలోకి రాకపోతే ప్రజలకు నష్టమని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు.

Oct 01, 2023 | 21:18

ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం : ప్రజల పాపమో లేక పాలకుల నిర్లక్ష్యమో తెలియదు గానీ గత కొన్నేళ్లుగా పార్వతీపురం మన్యం జిల్లాను అడవి జంతువుల బెడద వెంటాడుతుంది.

Oct 01, 2023 | 21:13

ప్రజాశక్తి-పార్వతీపురం :  విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి సైకిల్‌

Oct 01, 2023 | 21:02

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాటలు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

Oct 01, 2023 | 09:04

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మండలంలోని దబ్బగడ్డ పంచాయతీ విజయరాంపురం రెవెన్యూ పరిధిలోని పిడుగుపాటుకు గురై ఆవు మృతి చెందింది.

Sep 30, 2023 | 21:23

ప్రజాశక్తి - పాలకొండ :  సబ్‌ జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఇన్‌ఛార్జి జూనియర్‌ సివిల్‌ జడ్జి, మండల లీగల్‌ అధారిటీ చై