Sri Satyasai District

May 17, 2023 | 22:33

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : కదిరి పట్టణం కుటా గుళ్ల ఈద్గాV్‌ా, ఖబరిస్తాన్‌, దర్గాలకు చెందిన భూముల ఆక్రమణకు గురి కావడంతో ఆ భూములను అధికారులు బుధవారం పరిశీలించారు.

May 16, 2023 | 22:34

పెనుకొండ : పెనుకొండ పోలీస్‌ స్టేషన్‌ను అనంతపురం రేంజ్‌ డిఐజి ఆర్‌ ఎన్‌ అమ్మిరెడ్డి మంగళవారం తనిఖీ చేశారు.

May 16, 2023 | 22:32

ప్రజాశక్తి-హిందూపురం : సచివాలయాల పరిధిలో ప్రజలు ఫిర్యాదు చేసిన సమస్యలపై సకాలంలో స్పందించి వెంటనే పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి వైస్‌ చైర్మన్‌ బలరామిరెడ్డి ఆదేశించారు.

May 16, 2023 | 22:31

ప్రజాశక్తి పుట్టపర్తి క్రైమ్‌ : యువత గంజాయి, డ్రగ్స్‌ తదితర మత్తు పదార్థాలకు బానిస కాకుండా బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని టిడిపి నాయకులు కోరారు.

May 16, 2023 | 22:30

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : కదిరి పట్టణం కుటాగులకు చెందిన సుధాకర్‌ యాదవ్‌ను టిడిపి రాష్ట్ర సాధికార సమితి కమిటీ సభ్యులుగా నియమిస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

May 16, 2023 | 22:28

గోరంట్ల రూరల్‌ : ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం చూపడానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామని స్థానిక ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర్‌ నారాయణ పేర్కొన్నారు

May 16, 2023 | 22:08

        పుట్టపర్తి అర్బన్‌ : ప్రజా సేవలో రెవెన్యూ వ్యవస్థ చాలా కీలకమని, ఈ శాఖలో విధులను నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ అరుణ్‌బాబు సంబంధిత అధికారులను హెచ్చరించారు.

May 16, 2023 | 22:07

      పుట్టపర్తి అర్బన్‌ : ప్రజల భాగస్వామ్యం ద్వారానే డెంగీ వ్యాధిని నియంత్రించ వచ్చని కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు.

May 16, 2023 | 22:05

       పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ సంబంధిత అధికారుల

May 15, 2023 | 22:50

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జేఎన్టీయూ, ఆంధ్ర ప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌-23 సోమవారం ప్రారంభమయ్యాయి.

May 15, 2023 | 22:49

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని

May 15, 2023 | 22:47

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ పంచాయతీ, స్వచ్ఛభారత్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్‌ హెచ్చరించారు.