Sri Satyasai District

Jul 23, 2023 | 22:23

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతుంది.

Jul 23, 2023 | 22:21

ప్రజాశక్తి గోరంట్ల రూరల్‌ : ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానం. అంతేకాక జాతీయస్థాయిలో అరటిపంటదే మొదటి స్థానం.

Jul 21, 2023 | 21:50

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని ఆర్డీవో భాగ్యరేఖ పేర్కొన్నారు.

Jul 21, 2023 | 21:49

ప్రజాశక్తి కొత్తచెరువు : విఆర్‌ఎల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విఆర్‌ఎల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దన్న, మండల అధ్యక్షులు శివప్రసాద్‌, నాయకులు చెన్నయ్య, సాయి, గంగాధర్‌

Jul 21, 2023 | 21:47

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : మణిపూర్‌ లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర నాయకులు

Jul 21, 2023 | 21:46

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : జగన్‌ తన పాదయాత్రలో మున్సిపల్‌ కార్మికులకు అనేక హామీలిచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ నెరవేర్చడంలో విఫలం చెందారని సిఐటియు రాష్ట్ర

Jul 21, 2023 | 21:22

        మడకశిర : ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్

Jul 21, 2023 | 21:12

        పుట్టపర్తి రూరల్‌ : పోలీసు యంత్రాంగంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సేవలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ సిబ్బంది నిరంతరం అప్రమత్తతో ఉండాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచించారు.

Jul 20, 2023 | 08:55

          పుట్టపర్తి అర్బన్‌ : స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ ఫైనల్‌ పబ్లికేషన్‌ నేపథ్యంలో ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఆదేశించారు.

Jul 19, 2023 | 22:52

ప్రజాశక్తి కొత్తచెరువు : 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు పనిచేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Jul 19, 2023 | 22:50

ప్రజాశక్తి :కనగానపల్లి : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మండలంలోని పాతపాళ్యం గ్రామానికి చెందిన మహిళా రైతు శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఎపి రైతుసం

Jul 19, 2023 | 22:48

ప్రజాశక్తి -పెనుకొండ : పోరాటాల ద్వారానే ఇళ్లస్థలాలు సాధించుకుందామని ఐద్వా జిల్లా గౌరవాధ్యక్షురాలు దిల్షాద్‌ అన్నారు.