Sri Satyasai District

Jul 25, 2023 | 21:19

       పుట్టపర్తి అర్బన్‌ : బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ జాతుల మధ్య విద్వేషాలు పెంచడం వల్లనే మణిపూర్‌లో మారణకాండ రగులుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ తెలిపారు.

Jul 24, 2023 | 22:09

పుట్టపర్తి అర్బన్‌ : జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.

Jul 24, 2023 | 22:04

ప్రజాశక్తి-హిందూపురం : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

Jul 24, 2023 | 22:04

        ధర్మవరం టౌన్‌ : తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రముఖ కవి ఏలూరి ఎంగన్న పేర్కొన్నారు.

Jul 24, 2023 | 22:03

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురంలో భారీ ఎత్తున పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Jul 24, 2023 | 22:01

ప్రజాశక్తి - చిలమత్తూరు : ఆర్టీసీ బస్సులు నిత్యం మొరాయిస్తూ ప్రయణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Jul 24, 2023 | 21:59

           హిందూపురం : గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ విశాఖపట్నం ఏజెన్సీ నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి వస్తోంది.

Jul 24, 2023 | 21:59

ప్రజాశక్తి - చిలమత్తూరు : స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌ అధికారులను ఆదేశించారు.

Jul 24, 2023 | 21:57

         హిందూపురం : హిందూపురంలో భారీ ఎత్తున పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది నుంచి 8.900 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Jul 24, 2023 | 14:59

ప్రజాశక్తి-హిందూపురం : ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలో భాగంగా హిందూపురం పట్టణంలో బిపిఎల్ షోరూం ఎదురుగా నిరసన దీక్షను ఎస్ఎఫ్ఐ నాయకులు ని

Jul 23, 2023 | 22:26

ప్రజాశక్తి-కనగానపల్లి :మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే ఒక్క టిడిపితోనే సాధ్యమని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

Jul 23, 2023 | 22:25

ప్రజాశక్తి-హిందూపురం :ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.