Sri Satyasai District

Jul 26, 2023 | 22:23

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని విరివిగా మొక్కలు నాటడం ద్వారానే రేపటి తరాలకు ఆరోగ్యకరమైన పకృతిని అందించగలమని జిల్లా కలెక్టర్

Jul 26, 2023 | 22:21

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తిలో మంగళ, బుధవారం కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది.

Jul 26, 2023 | 22:19

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్‌ గిరీష్‌, రైతు సంఘం జ

Jul 26, 2023 | 22:18

ప్రజాశక్తి కదిరి అర్బన్‌ : సమస్యల పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు.

Jul 26, 2023 | 22:16

లేపాక్షి : మణిపూర్‌ ఘటనకు నిరసనగా మండలం పరిధిలో ని పులమితి పంచాయతీ లోని సడ్లపల్లి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Jul 25, 2023 | 22:15

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : స్వచ్ఛభారత్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్వచ్ఛభారత్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటరామయ్య కోరారు.

Jul 25, 2023 | 22:10

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : మడకశిర మండలంలోని సర్పంచులు స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

Jul 25, 2023 | 22:09

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : కేరళ ప్రభుత్వ తరహాలో రుణ విముక్తి చట్టాన్ని తీసుకుని రావాలని ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, జిల్లా ప్రధానకార్యదర్శి జేవీజ

Jul 25, 2023 | 22:07

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : దేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు హింసలపై పోరుకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అధ్వర్యంలో హింసపై మహిళల పోరు యాత్ర పేరుతో చేపట్టిన రాష్ట్ర బ

Jul 25, 2023 | 22:05

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : రెవెన్యూ, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో సమిష్టిగా పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దామని అనంతపురం రేంజ్‌ డిఐజి ఆర్‌ఎన్‌.అ

Jul 25, 2023 | 21:22

       పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో అత్యధికంగా పండించే వేరుశనగ రైతులకు సెకండరీ ప్రాసెస్‌; ప్రైమరీ ప్రాసెస్‌సింగ్‌ యూనిట్ల వల్ల రైతులకు ఎంతో ఉపయోగమని కలెక్టర్‌ అరుణ్‌బాబు ముఖ్యమంత్

Jul 25, 2023 | 21:21

 పెనుకొండ : పట్టణంలో ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం, వ్యకాసం, సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన భూస్వాధీన పోరాటం మంగళవారం నాడూ కొనసాగింది.