Manyam

Aug 26, 2023 | 21:27

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌ : జీగిరాం జ్యూట్‌ మిల్లును తెరవాలని కార్మికులు చేపడుతున్న దీక్షలకు ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం కార్యదర్శి టెక్కలి ధర్మారావు మద్దతు తెల

Aug 26, 2023 | 21:24

ప్రజాశక్తి-పాలకొండ రూరల్‌ : ఇ-పంట నమోదు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అధికారులను ఆదేశించారు.

Aug 26, 2023 | 21:22

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : తరతరాల నుంచి తమ సాగులో ఉన్న వన సంరక్షణ సమితి భూములకు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు రక్షణ కల్పించాలని సిపిఎం ఆధ్వర్యాన జెకెపా

Aug 26, 2023 | 21:16

ప్రజాశక్తి-సీతానగరం : ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు సిపిఎం సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు తెలిపారు.

Aug 26, 2023 | 21:05

డిప్యూటీ సిఎం రాజన్నదొర రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Aug 26, 2023 | 19:42

ప్రజాశక్తి - విజయగరం ప్రతినిధి :  జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు 'మాకు మీరు... మీకు మేము' అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

Aug 25, 2023 | 21:45

గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనలో సిఎం జగన్‌ వర్సిటీని మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ

Aug 25, 2023 | 21:26

పార్వతీపురం: వ్యవసాయ సలహా మండలిలో రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి నివేదించాలని జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు వాకాడ నాగేశ్వరరావు తెలిపారు.

Aug 25, 2023 | 21:24

గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు జియ్యమ్మవలస మండలం గడసింగిపురం వద్ద గల రాళ్లగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Aug 25, 2023 | 21:20

బెలగాం: కేంద్రంలో మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని గద్దిదించేందుకే దేశంలో సిపిఎం సమరభేరి యాత్రను చేపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ చెప్పారు.

Aug 25, 2023 | 21:15

సాలూరు: కొటియా గ్రామాల నుంచి ఆంధ్రా గోబ్యాక్‌ అని గర్జించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో శుక్రవారం డిప్యూటీ పిఎం రాజన్నదొర నవ్వులాట ఆడారు.

Aug 25, 2023 | 21:09

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ :  జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారిలో ఉన్న వరద నీరు కాలువలోకి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో పాత బస్టాండ్‌ కూడ