Manyam

Aug 25, 2023 | 21:08

ప్రజాశక్తి -కొమరాడ :  రోగ నిర్ధారణ పరీక్షలు పక్కాగా నిర్వహించి, ప్రజలు సీజనల్‌ రోగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యునై జేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు

Aug 25, 2023 | 21:06

ప్రజాశక్తి- సీతానగరం :   స్థానిక దళిత వాడలో శుక్రవారం పుచ్చల రామారావు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు పుచ్చల నాగేశ్వరరావు అలియాస్‌ పండు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆవిష్కర

Aug 25, 2023 | 21:05

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : తన వాహనానికి కేసు రాశారనే కోపంతో విద్యుత్‌ శాఖకు చెందిన లైన్‌మాన్‌ ఏకంగా పోలీస్‌ హెల్ప్‌ డెస్క్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేసిన సంఘటన శుక్రవారం ప

Aug 25, 2023 | 21:03

ప్రజాశక్తి - పాలకొండ రూరల్‌ :  పంచాయతీ కార్మికుల పెండింగ్‌ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఎపి గ్రామపంచాయతీ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) డిమాండ్‌ చేశారు.

Aug 25, 2023 | 20:58

ప్రజాశక్తి - పార్వతీపురం :  మాదకద్రవ్యాల బారినుంచి సమాజాన్ని కాపాడి, మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు కె.కవిత తెలిపారు.

Aug 25, 2023 | 20:28

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ప్రజలకు అత్యంత నిరాశ, నిస్ఫృహలకు గురిచేసింది. ప్రత్యేకించి వైసిపి కార్యకర్తలకు ఏమంతగా రుచించలేదు.

Aug 25, 2023 | 20:21

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి, సాలూరు, దత్తిరాజేరు : గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యసేవల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

Aug 24, 2023 | 21:38

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌: కార్మికులను ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధం చేయడం సరైన పద్ధతి కాదని ఈ అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరు ఖండించాలని సిఐటియు జి

Aug 24, 2023 | 21:34

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : రాష్ట్రంలో మళ్లీ వైసిపి ప్రభుత్వమే కొలువు తీరుతుందని, జగన్మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత

Aug 24, 2023 | 21:31

ప్రజాశక్తి - పార్వతీపురం: అర్హులైన లబ్దిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Aug 24, 2023 | 21:26

ప్రజాశక్తి-దత్తిరాజేరు : జిల్లాలోని దత్తిరాజేరు, మెంటాడ మండలాల పరిధిలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన

Aug 24, 2023 | 21:19

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం: రాయగడ జమ్ము పంచాయతీలోని పెంగవలో గురువారం జట్టు తోట జీవ, పశుసంవర్ధక శాఖ ఉమ్మడిగా పశు వైద్య శిబిరం నిర్వహించారు.