Manyam

Sep 08, 2023 | 21:06

ప్రజాశక్తి - బెలగాం :  జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ పట్టణాల్లోని పలు కాలనీలను వరద ముంపు నుంచి కాపాడాలని, వరద నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, కాల

Sep 08, 2023 | 21:03

ప్రజాశక్తి - సీతానగరం : జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమర్పించిన ఆర్జీలకు త్వరితగిన పరిష్కారమే ధ్యేయమని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు.

Sep 08, 2023 | 20:46

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ :  నిలిచిపోయిన సమగ్ర తాగునీటి పథకం పనులను చేపట్టాలని సిపిఎం పట్టణ కమిటీ కోరుతున్నారు.

Sep 08, 2023 | 20:42

ప్రజాశక్తి -బలిజిపేట :  చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్న మహాశక్తితో ప్రజల భవిష్యత్తు గ్యారంటీగా బాగుపడుతుందని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు.

Sep 08, 2023 | 20:40

ప్రజాశక్తి - సీతానగరం :  ప్రైడే-డ్రైడే కార్యక్రమాలను పక్కగా జరిపి దోమల వ్యాప్తిని అరికట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు సూచించారు.

Sep 08, 2023 | 20:37

ప్రజాశక్తి - కొమరాడ :  రైల్వే అంతర్‌ బ్రిడ్జ్‌ వద్ద వరద నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు.

Sep 08, 2023 | 20:34

ప్రజాశక్తి కొమరాడ :  మండలంలోని ఏమైనా సమస్యలైనా, అభివృద్ధి అయినా చెప్పుకొనేందుకు మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం ప్రతిసారి లాగానే ఈసారి కూడా మామ అని అనిపించారు.

Sep 07, 2023 | 21:49

ప్రజాశక్తి-భామిని : స్వయం శక్తి సంఘాలకు వ్యాపార ధోరణిని అలవాటు చేసి, సంఘాల ఆదాయం వనరులు సమాకూర్చే విధానాలపై విఒఎలు క్షేత్ర స్థాయిలో దృష్టిసారించాలని డిఆర

Sep 07, 2023 | 21:45

ప్రజాశక్తి-వీరఘట్టం : నారా లోకేష్‌ చేపడుతున్న యువగళం పాదయాత్రపై వైసిపి గూండాలు దాడులు చేస్తున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఆర

Sep 07, 2023 | 21:41

ప్రజాశక్తి-సాలూరు : డిప్యూటీ సిఎం రాజన్నదొర పేదల మనిషి, గిరిజన పక్షపాతి అని వైసిపి సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు చెప్పారు.

Sep 07, 2023 | 21:32

ప్రజాశక్తి-సాలూరు : మండలంలోని జీగిరాం జ్యూట్‌ మిల్లు తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలని గురువారం కార్మికులు జెఎసి ఆధ్వర్యాన పట్టణంలో జాతీయ రహదారిపై భార

Sep 07, 2023 | 21:27

ప్రజాశక్తి-పార్వతీ పురం : జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా సంతృప్తికర పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవింద రావు అన్నారు.