Manyam

Sep 27, 2023 | 21:45

ప్రజాశక్తి - కురుపాం: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి శ్రేణులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం కొనసాగాయి.

Sep 27, 2023 | 21:34

ప్రజాశక్తి-మక్కువ :  పార్వతీపురం మన్యంజిల్లా మక్కువ మండలం అనసభద్ర గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైక్‌ బుధవారం ఒడిశా ఘాట్‌రోడ్డులోని లోయలో పడిపోవడంతో వారంతా దుర్

Sep 27, 2023 | 21:34

ప్రజాశక్తి-వీరఘట్టం : సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని యుటిఎఫ్‌ ఆధ్వర్యాన బుధవారం రాత్రి వీరఘట్టంలో ఎంఆర్‌సి వద్ద ని

Sep 27, 2023 | 21:30

ప్రజాశక్తి-పార్వతీపురం : చట్టాలపై అవగాహన అవసరమని ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డి.వి.జి శంకరరావు అన్నారు.

Sep 27, 2023 | 21:25

ప్రజాశక్తి-పార్వతీపురం : జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, చిత్తశుద్ధితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర

Sep 27, 2023 | 21:20

ప్రజాశక్తి-సాలూరు : పట్టణంలోని పెద్దాస్పత్రిలో పేద రోగులకు భోజన కష్టాలు తప్పడం లేదు. వందపడకల ఆస్పత్రి అయిన తర్వాత రోగుల తాకిడి పెరిగింది.

Sep 27, 2023 | 21:16

ప్రజాశక్తి-పార్వతీపురం : పెంచిన విద్యుత్తు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్‌ మీటర్లు పెట్టవద్దని వామపక్షాల ఆధ్వర్యాన బుధవారం కలెక్టరే

Sep 27, 2023 | 21:13

ప్రజాశక్తి-సాలూరు రూరల్‌ : అంగన్వాడీల అరెస్టును, పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఐసిడిఎస్‌ సాలూరు రూరల్‌ కార్యాలయం వద్ద బుధవారం ఎపి అంగన్వాడీ వర్కర్స్

Sep 27, 2023 | 15:08

ప్రజాశక్తి-పార్వతీపురం : చట్టాలపై అవగాహన అవసరమని రాష్ట్ర ఎస్టీ కమీషన్ ఛైర్మన్ డా. డి.వి.జి శంకర రావు అన్నారు.

Sep 26, 2023 | 22:16

సాలూరురూరల్‌: పేదలకు, గిరిజనులకు గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన డి-పట్టా భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని తిరిగి పేదలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయు

Sep 26, 2023 | 22:12

మక్కువ: మండలంలో మంగళవారం సాయంత్రం ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు చిట్టిగెడ్డ ఉధృతంగా ప్రవహించింది.

Sep 26, 2023 | 22:08

ప్రజాశక్తి - కురుపాం : నిలువ నీడలేని ఆంధ్రప్రదేశ్‌ కోసం నిరంతరం శ్రమించి, రాష్ట్రానికి దశ, దిశ చూపి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడం, రాష్ట్రం కోసం అహర్