Manyam

Oct 07, 2023 | 21:34

ప్రజాశక్తి - కురుపాం : స్కూటీతో ఆగి ఉన్న వ్యక్తిని లారీ ఢకొీనడంతో ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కురుపాంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..

Oct 07, 2023 | 21:32

ప్రజాశక్తి-సాలూరు :  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిప్యూటీ సిఎం రాజన్నదొర..

Oct 07, 2023 | 21:30

ప్రజాశక్తి -భామిని : విద్యకు ప్రాధాన్యత లేని రంగం లేదని, దాంతోనే బంగారు భవిష్యత్తు లభిస్తుందని డిప్యూటీ డిఇఒ విజయకుమారి తెలిపారు.

Oct 07, 2023 | 21:27

ప్రజాశక్తి-పాచిపెంట : టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లాలో ఆ పార్టీ శ్రేణుల నిరసన కార్యకమాలు శనివారం కొనసాగాయి.

Oct 07, 2023 | 21:25

ప్రజాశక్తి-సాలూరు :  పేదలకు ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆర్థిక భరోసా ఇస్తారని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు.

Oct 07, 2023 | 21:22

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం, భామిని : విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేశారు.

Oct 07, 2023 | 21:19

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : కురుపాం నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక

Oct 07, 2023 | 21:15

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని గుమ్మలక్ష్మీపురంలో శనివారం రాత్రి చేపట్టారు.

Oct 07, 2023 | 21:11

ప్రజాశక్తి-వీరఘట్టం : తమ వీధిలో రోడ్డు వేస్తేనే రాబోయే ఎన్నికల్లో ఓటు వేస్తామని వీరఘట్టంలోని బాబూ జగ్జీవన్‌రాం కాలనీ దళితులు స్పష్టంచేశారు.

Oct 07, 2023 | 21:06

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రభ

Oct 07, 2023 | 21:03

ప్రజాశక్తి-పార్వతీపురం : ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నవంబరు 15 నుండి డిసెంబరు 21వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Oct 07, 2023 | 21:02

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  జనన్న ఆరోగ్య సురక్షపై అధికార పార్టీ ప్రచారం కాస్తా శృతి మించిపోతోంది. ఈ పథకం మంచిదే.