Manyam

Oct 07, 2023 | 21:00

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రకాశ్‌నగర్‌లో వైఎస్‌ఆర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లో విధులు నిర్వహిస్తూ పని ఒత్తిడితో మరణించిన ఆశా

Oct 07, 2023 | 11:23

ప్రజాశక్తి - కురుపాం : స్కూటీతో ఆగి ఉన్న వ్యక్తికి లారీ ఢీకొని మృతి చెందిన సంఘటన శనివారం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రమైన కురుపాంలో చోటుచేసుకుంది.

Oct 06, 2023 | 22:09

పార్వతీపురంరూరల్‌: మండలంలోని లచ్చిరాజుపేట కూడలిలో శుక్రవారం ఆటోను బైక్‌ ఢకొీనడంతో ఇరువురికి గాయాలైనట్లు ఔట్‌పోస్టు పోలీసులు తెలిపారు.

Oct 06, 2023 | 22:04

గరుగుబిల్లి: కొమరాడ ఐసిడిఎస్‌.

Oct 06, 2023 | 22:01

గుమ్మలక్ష్మీపురం: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతి పాఠశాలలో సక్రమంగా అమలు చేయాలని ఎంపిడిఒ సాల్మన్‌ రాజు, ఎంఇఒ చంద్రశేఖర్‌ కోరారు.

Oct 06, 2023 | 21:58

కురుపాం: మండల పరిధిలోని మేజర్‌ పంచాయతీ కురుపాంలో నిర్వహిస్తున్న పంట నమోదు కార్యక్రమాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు శుక్రవారం పరిశీలించారు.

Oct 06, 2023 | 21:54

సీతంపేట: పర్యాటక పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. సీతంపేట ఐటిడిఎ పరిధిలో శుక్రవారం పర్యటించిన అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు.

Oct 06, 2023 | 21:43

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : రాష్ట్రంలో టిడిప కి వస్తున్న ప్రజాదారణ చూసి ఓర్వలేక కడుపు మంట, అక్కసుతోనే అక్రమంగా కేసులు బనాయించి సంక్షేమం, అభివృద్ధి చేసిన చంద్రబాబును అరెస్టు చేస

Oct 06, 2023 | 21:38

ప్రజాశక్తి - భామిని :  జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌) కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ కోరారు.

Oct 06, 2023 | 21:28

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :  జిల్లా వ్యాప్తం రాగులు పంటను ప్రోత్సహించేందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్దతు ప్రకారం ధాన్యం కోనుగోలు కేంద్రాల మాదిరిగా ఖరీఫ్‌ 2023-24 సీజనుక

Oct 06, 2023 | 21:02

ప్రజాశక్తి - పాచిపెంట :  రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర అన్నారు.

Oct 06, 2023 | 21:00

ప్రజాశక్తి - పాలకొండ :  నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రేవేట్‌ విద్యాసంస్థల్లో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ పాలకొండ కేంద్రంలో పీజీ కళాశాల ప్రభుత్వం నిర్మించకపోవడం చాలా