Ananthapuram

Sep 26, 2023 | 21:28

      అనంతపురం ప్రతినిధి : ఈ-బిడ్‌ మోసంపై కదలిక మొదలైంది. ఈ పేరుతో 2021లో పెద్దఎత్తున వందల కోట్ల రూపాయలు మోసం చేసిన విషయం తెలిసిందే.

Sep 26, 2023 | 12:48

హిందూపురం (అనంతపురం) : విద్యారంగ సమస్యను పరిష్కారం చేయాలంటూ ... కలెక్టరేట్‌ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నేతలు పిలుపునిచ్చారు.

Sep 26, 2023 | 12:42

రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డు అంజుమన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ లో ఒక మొబైల్‌ దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున విద్యుత్‌ షార్ట్

Sep 25, 2023 | 22:18

          అనంతపురం కలెక్టరేట్‌ : ప్రజలపై భారాలు మోపేలా పెంపుదల చేసిన విద్యుత్‌ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని వామపక్ష పార్టీల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Sep 25, 2023 | 22:16

            అనంతపురం కలెక్టరేట్‌ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు కదం తొక్కారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం నాడు చలో విజయవాడకు పిలుపునిచ్చారు.

Sep 25, 2023 | 22:12

         చిలమత్తూరు : శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల కేంద్రంలో పేదలకు ఈ నెల 21వ తేదీన ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు మాట తప్పారు.

Sep 25, 2023 | 22:10

        అనంతపురం కలెక్టరేట్‌ : జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ అర్జీలను పకడ్బందీగా పరిశీలన చేసి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత శాఖల అధికారులను ఆదే

Sep 25, 2023 | 22:04

        అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టదాయకంగా ఉన్న సిపిఎస్‌, జిపిఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం సాధించడమే లక్ష్యంగా పోరాటం సాగిస్తామని ఫ్

Sep 25, 2023 | 22:01

       అనంతపురం ప్రతినిధి : ఎవరికెన్ని మార్కెలొచ్చాయోనన్న గుబులు జిల్లా నేతల్లో నెలకొంది.

Sep 25, 2023 | 21:45

           ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నీలంకఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పని చేస్తున్న కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని మాజీ ఎమ

Sep 25, 2023 | 21:41

           ప్రజాశక్తి-పుట్లూరు    పుట్లూరును కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

Sep 25, 2023 | 21:40

           ప్రజాశక్తి-గుంతకల్లు   న్యాయమైన డిమండ్ల పరిష్కారం కోసం ఉద్యమించిన అంగన్‌వాడీలను ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి నిర్బంధించడం సిగ్గుచేటని ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శ