Ananthapuram

Sep 24, 2023 | 20:59

          ప్రజాశక్తి-అనంతపురం సిటీ   గ్రామ పంచాయతీల ఆర్థికాభివృద్ధికి కార్యదర్శులు కీలకంగా పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కె.ఎల్‌.ప్రభాకర్‌రావు సూచించారు.

Sep 24, 2023 | 20:58

           ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి వందే భారత్‌ రైలును ప్రారంభించారు.

Sep 24, 2023 | 20:56

             ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి కొరటాల సత్యనారాయణ ఆశయాల బాటలో మనమందరం నడద్దామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ

Sep 24, 2023 | 13:22

ప్రజాశక్తి-పుట్లూరు : ఈ బ్రిడ్జిపై వెళ్లేటప్పుడు రహదారులు ఏమాత్రం ఆదమరిచిన మృత్యువాత పడాల్సిందే, పుట్లూరు మండల కేంద్రంలోని హెచ్ ఎల్ సి.కాలపై ఏర్పాటు చేసిన రెండు బిడ్జిలకు

Sep 24, 2023 | 09:49

రాయదుర్గం (అనంతపురం) : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ను విడుదల చేయాలని కోరుతూ ...

Sep 23, 2023 | 21:52

    అనంతపురం కలెక్టరేట్‌ : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, అనుకున్న సమయంలోపు వాటిని పూర్తి చేయించాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధి

Sep 23, 2023 | 21:49

     అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ బాధ్యులుగానున్న విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ అంశాలపై పట్టు బిగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర

Sep 23, 2023 | 21:25

         అనంతపురం కలెక్టరేట్‌ : ఎస్పీగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన కెకెఎన్‌ అన్బురాజన్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ ఎల్‌ఎం.ఉమామోహన్‌రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలి

Sep 23, 2023 | 21:24

          ప్రజాశక్తి-అనంతపురంసిటీ    ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని డిఇఒ వి.నాగరాజు ఉపాధ్యాయులకు సూచించారు.

Sep 23, 2023 | 21:23

           ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టదాయంగా ఉన్న సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపిఎస్‌)ను అమలు చేయాల్సిందేనని ఫ్యాప్

Sep 23, 2023 | 21:20

            ప్రజాశక్తి-గుంతకల్లు   పట్టణంలో విద్యార్థిని మృతికి కారణమైన శ్రీవిద్య ప్రయివేటు పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం సీజ్‌ చేశారు.

Sep 23, 2023 | 21:19

           ప్రజాశక్తి-అనంతపురం   యువత నైపుణ్యాలను పెంచుకుంటేనే నేటి పోటీ ప్రపంచంలో రాణించే అవకాశం ఉందని జెఎన్‌టియు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌వి.సత్యనారాయణ తెలిపారు.