State

Oct 22, 2023 | 15:44

కాకినాడ జిజిహెచ్‌కి తరలింపు ప్రజాశక్తి-తాళ్ళరేవు(కాకినాడ) :కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక వద్ద గోదావ

Oct 22, 2023 | 15:28

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన రీడిజైనింగ్‌ వల్లే కాళేశ్వరం నష్టదాయకంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

Oct 22, 2023 | 15:08

విజయవాడ: దేవి శరన్నవరాత్రుల్లో అత్యంత ముఖ్యమైన రోజు దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు

Oct 22, 2023 | 14:56

ప్రజాశక్తి-పేరుపాలెం(పశ్చిమగోదావరి) : పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలం పేరుపాలెం విహారయాత్రకు వెళ్లిన నలుగురు సముద్ర స్నానానికి దిగారు.

Oct 22, 2023 | 14:46

మంచిర్యాల: భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది.

Oct 22, 2023 | 14:41

హైదరాబాద్‌ : కేసీఆర్‌ కుటుంబం ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

Oct 22, 2023 | 14:27

హైదరాబాద్‌ : నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం చిత్తనూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రో ఇథనాల్‌ కంపెనీ వ్యర్థాల తరలింపుపై వివాదం నెలకొంది.

Oct 22, 2023 | 13:37

రైతులకు రుణమాఫీ చేయాలి  ప్రజాశక్తి-అనకాపల్లి : అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులకు రుణమాఫీ.

Oct 22, 2023 | 13:16

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారిని ఆదివారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌  ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు.

Oct 22, 2023 | 12:54

లక్షల ఎకరాల్లో ఎండిపోతున్న పంటలు పార్టీ నేతలతో లోకేష్ సమావేశంలో చర్చ – రైతాంగ సమస్యలపై టీడీపీ ఆందోళన

Oct 22, 2023 | 12:35

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌ విడుదలైంది.

Oct 22, 2023 | 12:07

ప్రజాశక్తి-వైయస్సార్ కడప జిల్లా : కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.