State

Nov 02, 2023 | 14:41

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి.

Nov 02, 2023 | 14:24

అమరావతి: రాష్ట్ర సెక్రటేరియట్‌లో ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్‌ అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు అమలు చేసేందుకు రివిజన్‌ ఆఫ్‌ ప్యానెల్స్‌ విషయంలో ఐఏఎస్‌తో మరొక కొత్త కమిటీ నియామ

Nov 02, 2023 | 13:25

తెలంగాణ : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద బేగంపేట పోలీసులు చంద్రబాబు ర్యాలీపై కేసు నమోదు చేశారు.

Nov 02, 2023 | 13:02

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : హాస్టల్‌ లోని ఇంటర్‌ విద్యార్థిని కనిపించకుండాపోయిన ఘటన గురువారం ఉదయం పుట్లూరు మండల కేంద్రంలోని కెజివిబి హాస్టల్‌ లో జరి

Nov 02, 2023 | 12:38

తిరుపతి : తిరుమల వేంకటేశ్వరుడిని మంత్రి ఆర్కే రోజా గురువారం ఉదయం దర్శించుకున్నారు.

Nov 02, 2023 | 12:19

ప్రజాశక్తి-తుగ్గలి (కర్నూలు) : కర్నూలు జిల్లా తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ ...

Nov 02, 2023 | 12:17

తెలంగాణ : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ... ఈ నెల 7, 11వ తేదీల్లో ప్రధాని మోడి తెలంగాణలో ప్రచారం చేయనున్నారు.

Nov 02, 2023 | 12:00

విశాఖపట్నం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న 25 వ అంతర్జాతీయ కాంగ్రెస్‌, ఐసీఐడీ ఎక్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ 74వ అంతర్జాతీయ సమావేశాల

Nov 02, 2023 | 11:13

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో ఆటోనగర్‌ను అభివృద్ధి చేయాలని, పాచిపెంట మండలంలో కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను

Nov 02, 2023 | 11:08

కృష్ణా జలాల పున:పంపిణీపై ఇచ్చిన గెజిట్‌ను ఉపసంహరించాలి : రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కె రామకృష్ణ, పి మధు కెఆర్‌ఎంబి కార్యాలయాన్ని క

Nov 02, 2023 | 10:17

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

Nov 02, 2023 | 09:55

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న 24 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ చేస్తూ విశాఖపట్నం సిటీ పోలీస్‌ కమ