State

Nov 09, 2023 | 13:05

దుబ్బాక : మెదక్‌ ఎంపి, దుబ్బాక బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Nov 09, 2023 | 12:44

అమరావతి : ముఖ్యమంత్రి జగన్‌ నేడు, రేపు వైఎస్‌ఆర్‌, అన్నయమ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం కడప జిల్లాకు సిఎం చేరుకున్నారు.

Nov 09, 2023 | 11:34

హైదరాబాద్‌ : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది.

Nov 09, 2023 | 11:32

న్యూఢిల్లీ : ఫైబర్‌ నెట్‌ కేసుకు సంబంధించి ఈ నెల 30వ తేదీ వరకు టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేయొద్దు అని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Nov 09, 2023 | 10:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యార్థులకు ఈ నెల 24 నుంచి సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఎ)-1 పరీక్షలు జరగనున్నాయి.

Nov 09, 2023 | 10:45

మనోహరాబాద్‌ (మెదక్‌) : స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తల్లీ ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన గురువారం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కల్లకల్‌ వ

Nov 09, 2023 | 10:39

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్‌ మీడియాతో అసభ్యంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐడి చీఫ్‌ ఎన

Nov 09, 2023 | 09:44

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర పేరుతో ఐఎఎస్‌, ఐపిఎస్‌లను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార కులుగా మార్చే ప్రయత్నం చేస్తోంద

Nov 09, 2023 | 09:37

ప్రభుత్వం ఉత్తర్వులు ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 

Nov 09, 2023 | 08:50

కార్మిక కుటుంబాలతో కలిసి మహాదీక్ష వెయ్యి రోజులకు చేరుకున్న స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ దీక్షలు

Nov 09, 2023 | 08:44

ప్రజాశక్తి - భీమవరం:ప్రధాని మోడీతో కలిసి రాష్ట్రాన్ని అదానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దోచిపెడుతున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ ఆరోపించారు.

Nov 09, 2023 | 08:44

-ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన జెఎన్‌టియు విద్యార్థుల ఆందోళన - యూనివర్సిటీ గేటువద్ద బైఠాయింపు