State

Nov 09, 2023 | 08:44

కేంద్ర ద్రోహానికి రాష్ట్రం వత్తాసా?

Nov 08, 2023 | 21:50

- లబ్ధిదారులకు వెంటనే అప్పగించి బ్యాంకు రుణాలు రద్దు చేయాలి -గత ప్రభుత్వంపై కక్ష జనంపై తీర్చుకోవడం దారుణం : వి.శ్రీనివాసరావు

Nov 08, 2023 | 21:42

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి.

Nov 08, 2023 | 21:40

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, సిబిఐ న్యాయస్థానికి, సిబిఐకి తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

Nov 08, 2023 | 17:58

    అమరావతి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకానికి వ్యతిరేకంగా, కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనపై రాష్ట్ర ప్ర

Nov 08, 2023 | 16:35

తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

Nov 08, 2023 | 16:13

హైదరాబాద్‌: ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని..

Nov 08, 2023 | 16:05

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ప్రయాణించే హెలికాప్టర్‌ సాంకేతిక కారణంతో సిర్పూర్‌ లోనే ఆగిపోయింది.

Nov 08, 2023 | 15:48

అమరావతి: ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణతో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై

Nov 08, 2023 | 15:45

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌: త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని బిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఓటుకు చాలా విలువ ఉంటుందని..

Nov 08, 2023 | 15:20

ఆత్మకూరు : ప్రజా,రైతు,కార్మిక సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విపలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌ పేర్కొన్నారు.

Nov 08, 2023 | 15:00

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.