Manyam

Aug 24, 2023 | 21:17

ప్రజాశక్తి - పాచిపెంట : ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రకృతి సేద్య కషాయాలను తయారు చేసి తక్కువ ధరలకే రైతులకు అందించేందుకు రైతు భరోసా కేంద్రాల్లో ప్రకృతి

Aug 24, 2023 | 21:12

ప్రజాశక్తి గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలం గడసింగుపురం పంచాయతీలో ఇంతవరకు రేషన్‌ బియ్యం ఇవ్వని డీలర్‌పై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థ

Aug 24, 2023 | 21:11

ప్రజాశక్తి కొమరాడ : ప్రజలకు అవసరమైన పూర్ణపాడు-లాబేసు వంతెనను పూర్తి చేయాలని ఎపి గిరిజన పరిరక్షణ వేదిక కన్వీనర్‌ కోలక లక్షణమూర్తి డిమాండ్‌ చేశారు.

Aug 23, 2023 | 22:37

పాలకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద బుధవారం ఎపి ప్రభుత్వ పాఠశాల కళాశాల శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (

Aug 23, 2023 | 22:34

పార్వతీపురంటౌన్‌: జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు వీధుల రోడ్లతో పాటు ప్రధాన రహదారి జలమయమైంది.

Aug 23, 2023 | 22:31

పాచిపెంట: గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన హక్కులు కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల గౌరవ అధ్యక్షులు సూకురు అప్పలస్వామి, సహాయ కార్యదర్శి కొర్ర కల్యాణ్‌ డిమాండ్‌ చేశార

Aug 23, 2023 | 22:28

పాలకొండ: డివిజన్‌ పరిధిలో శ్రీనివాస కల్యాణం మండపంలో ప్రజా గాయకుడు గద్దర్‌కు బహుజన, దళిత, ప్రజా సంఘాలు సంయుక్తంగా నివాళి అర్పిస్తూ సంస్మరణ సభ నిర్వహించాయి.

Aug 23, 2023 | 22:26

కొమరాడ: మండలంలోని నాగావళి నదిపై పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు మంచి ఆదరణ పెరుగుతుంది.

Aug 23, 2023 | 22:24

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ గురించి దేశం మొత్తం ఉత్సుకతతో ఉండగా, విజయనగరానికి చెందిన డాక్టర్‌ కరణం దుర్గా ప్రసాద్‌ ఈ ముఖ్యమైన మిషన్‌లో భాగం కావడంతో విజయనగ

Aug 23, 2023 | 22:19

ప్రజాశక్తి-శృంగవరపుకోట :  చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. జయహో ఇండియా, కంగ్రాట్యులేషన్స్‌ ఇస్రో, కంగ్రాట్స్‌ ఇస్రో..

Aug 23, 2023 | 22:11

ప్రజాశక్తి - వీరఘట్టం :  మండలంలోని ఇటీవల కురుస్తున్న వర్షాలకు సుమారు 70 ఎకరాలు వరి పంట నీటి మునిగి పోయింది.

Aug 23, 2023 | 22:09

ప్రజాశక్తి - సాలూరురూరల్‌ :  జ్యూట్‌ మిల్లును వెంటనే తెరిపించి, గతంలో పనిచేసిన కార్మికులందరికీ పని కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు